రాష్ట్రం

  • Home
  • నేడు 197 మండలాల్లో వడగాడ్పులు

రాష్ట్రం

నేడు 197 మండలాల్లో వడగాడ్పులు

Apr 21,2024 | 08:31

 45 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 197 మండలాల్లో వడగాడ్పులు,…

అన్నమయ్య జిల్లాలో విషాదం

Apr 21,2024 | 08:29

భర్తతో గొడవ.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య ప్రజాశక్తి-గాలివీడు (అన్నమయ్య జిల్లా) : అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన…

మున్సిపల్‌ టీచర్లకు వేతనాలొచ్చేనా?

Apr 21,2024 | 04:18

జిపిఎఫ్‌ ఖాతా నెంబరు మెలికతో కష్టాలు  ఆందోళనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఏప్రిల్‌ నెల వేతనాలు తమకు పడతాయా? లేదా? అని మున్సిపల్‌ ఉద్యోగులు…

బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టేనా?

Apr 21,2024 | 03:20

 ఆవిర్భావం నుంచి టిడిపికి కంచుకోట హిందూపురం ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌…

ఓటు కోసం కోటి తిప్పలు

Apr 21,2024 | 02:40

సంక్షేమం..అభివృద్ది..సమస్యలు అన్నీ పక్కదారి.. గెలుపు కోసం ప్యాకేజీలు, చేరికలు, ఫిరాయింపులు సోషల్‌ ఇంజినీరింగ్‌ పేరుతో కులాల కుంపటు ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : నిన్నామొన్నటి వరకూ నేతల ఉపన్యాసాల్లో…

ఏడు చోట్ల వైసిపి కొత్త అభ్యర్ధులు

Apr 21,2024 | 02:20

ప్రజాశక్తి – అమరావతి : వైసిపిలో దాదాపుగా 7 నియోజకవర్గాల్లో అభ్యర్దులు కొత్తగా వెళ్లి పోటీ చేస్తున్నారు. మంత్రులతో సహా స్థానభ్రంశాలు తప్పలేదు. టిక్కెట్టు ఇచ్చినప్పుడే పార్టీ…

రాయి దాడి కేసులో ‘బొండా’కు వేధింపులు

Apr 21,2024 | 00:23

 టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాయి దాడి కేసులో తమ పార్టీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ముఖ్యమంత్రి…

మూడో రోజు 263 నామినేషన్లు

Apr 20,2024 | 23:19

 పార్లమెంటుకు 40 ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడో రోజు శనివారం అసెంబ్లీ స్థానాలకు 263, పార్లమెంటు స్థానాలకు 40…

కుట్రల కూటమి 

Apr 21,2024 | 00:27

2014లో ఆ పార్టీలు ఏ హామీనీ నెరవేర్చలేదు ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, కశింకోట విలేకరి : ‘ప్రజలకు మంచి చేసి తాను…