జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ ని చెత్త కుప్పలో వేసిందెవ్వరు..!? : కొల్లు రవీంద్ర
మచిలీపట్నం : కలెక్టరేట్ లో భద్రంగా ఉండాల్సిన జర్నలిస్ట్ ల హౌస్ సైట్స్ ఫైల్ చెత్త కుప్పలో దొరకడంపై టిడిపి నేత కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ…
మచిలీపట్నం : కలెక్టరేట్ లో భద్రంగా ఉండాల్సిన జర్నలిస్ట్ ల హౌస్ సైట్స్ ఫైల్ చెత్త కుప్పలో దొరకడంపై టిడిపి నేత కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ…
ప్రజాశక్తి-తిరుమల : అలిపిరి కాలినడక మార్గంలో గత ఏడాది ఆగస్టు 12న చిరుత దాడిలో చిన్నారి లక్షిత మతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారి లక్షితపై దాడి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 27న ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహించనున్నట్లు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల…
విజయవాడ – (గొల్లపూడి) : ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి అని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం…
హైదరాబాద్ : హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్ ‘చట్నీస్’లో మంగళవారం ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఉదయం నుంచి హౌటల్లో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా రెస్టారెంట్ యజమాని అట్లూరి…
ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ఎన్నికల కోడ్ ఉల్లఘించిన చిత్తూరు జిల్లా గుడిపల్లి ఉపాధి హామీ చట్టం ఫీల్డ్ అసిస్టెంట్, కుప్పం…
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసిపి ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల.. పార్టీ కండువా కప్పి ఆయన్ను…
‘ప్రజాశక్తి’ వార్తకు స్పందన ప్రజాశక్తి – చిలమత్తూరు (సత్యసాయి జిల్లా) : ఎట్టకేలకు వికలాంగ విద్యార్థికి విద్యాశాఖ అధికారులు స్క్రైబ్ను కల్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు…
విజయవాడ : విజయవాడ పాయకాపురం (నున్న) పోలీస్ స్టేషన్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఓ యువతిని వేధిస్తున్నట్లు వ్యక్తిపై ఫిర్యాదు…