రాష్ట్రం

  • Home
  • అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

రాష్ట్రం

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

Jan 23,2024 | 15:07

ప్రజాశక్తి-దువ్వూరు(కడప) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన దువ్వూరు మండల పరిధిలోని కానగూడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తోట…

ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించాలి : తుమ్మల

Jan 23,2024 | 14:54

ఖమ్మం : ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…

తెలంగాణలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు

Jan 23,2024 | 14:46

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ…

తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.58 కోట్లు

Jan 23,2024 | 14:39

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…

అంగన్వాడీల జాయినింగ్‌కు సాంకేతిక సమస్యలు

Jan 23,2024 | 14:26

అమరావతి: గత నెలరోజులుగా చేపట్టిన సమ్మె విరమించి విధుల్లోకి వచ్చిన అంగన్వాడీలకు పాలనాపరమైన సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 80 వేల పైచిలుకు అంగన్వాడీలను తొలగిస్తూ…

నిర్భంధాన్నిఎదిరించి కోర్కెలు సాధించుకున్నఅంగన్‌వాడీలకు అభినందనలు : వి.శ్రీనివాసరావు

Jan 23,2024 | 14:36

అమరావతి : నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న అంగన్‌వాడీలకు అభినందనలు తెలియజేస్తూ … సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ”…

7వ రోజు కొనసాగుతోన్న రైతులు-రీలర్ల సమ్మె

Jan 23,2024 | 13:05

హిందూపురం (శ్రీసత్యసాయి) : రాయితీలు పోత్సాహకాలివ్వాలంటూ… శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని రైతులు, రీలర్లు చేపట్టిన సమ్మె మంగళవారంతో 7వ రోజుకు చేరుకుంది. తమను ప్రభుత్వం…

‘వైఎస్సార్‌ ఆసరా’ నిధులు విడుదల

Jan 23,2024 | 14:32

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ వైఎస్సార్‌ ఆసరా పథకం నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేశారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు…

అదే వ్యధ… అదే దారుణం!.. చిట్టంపాడు మరణాలపై చంద్రబాబు

Jan 23,2024 | 12:19

ప్రజాశక్తి-అమరావతి : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో వరుస మరణాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనను విడుదల…