రాష్ట్రం

  • Home
  • తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ‘శ్వేత పత్రం’ విడుదల

రాష్ట్రం

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ‘శ్వేత పత్రం’ విడుదల

Dec 20,2023 | 12:43

అరగంట పాటు సభ వాయిదా హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు : బిఆర్‌ఎస్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌

Dec 20,2023 | 11:49

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ … బిఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర…

దేశ చరిత్రలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 20,2023 | 11:36

పార్లమెంట్‌లో 141 మంది సస్పెన్షన్లపై  ఈనెల 22న దేశ వ్యాప్త నిరసన స్టీల్‌ప్లాంట్‌ స్టేక్‌ హోల్డర్‌లు కార్మికులే: ఆదానీ, టాటా, జిందాల్‌లు కాదు 3వ ఫర్నేస్‌ను సెయిల్‌…

తాడేపల్లికి ఎమ్మెల్యేల క్యూ : తమకు ఇవ్వకుంటే సతీమణులకు ఇవ్వాలని వేడుకోలు

Dec 20,2023 | 11:31

కొనసాగుతున్న కసరత్తు నెలాఖరుకు కొలిక్కిరానున్న అభ్యర్థుల ఎంపిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు సర్వేల ఆధారంగా…

అలిపిరి నడకమార్గంలో చిరుతపులి ప్రత్యక్షం

Dec 20,2023 | 11:25

ప్రజాశక్తి-తిరుపతి : తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం‌ పట్టుకుంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడకమార్గంలోని నరసింహస్వామి…

పదకొండేళ్ల చిన్నారికి విజయవంతంగా గుండె మార్పిడి

Dec 20,2023 | 11:13

శ్రీకాకుళం నుంచి తిరుపతికి గ్రీన్ చానల్ ద్వారా తరలించిన వైద్య సిబ్బంది బ్రెయిన్ డెత్ కు గురైన 50 ఏళ్ల వ్యక్తి నుంచి గుండె సేకరణ ప్రజాశక్తి-తిరుపతి…

అంగన్‌వాడీ పిల్లలకు వండి పెట్టలేం

Dec 20,2023 | 11:12

 డిఇఒకు తెలిపిన ఎండిఎం కార్మికులు ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌  :  అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వంట చేసి పెట్టాలని అధికారులు…

రోడ్లంటే చులకనే! 

Dec 20,2023 | 11:03

  జాతీయ రహదారులూ నత్తనడకనే ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :    రోడ్ల నిర్మాణం అంటే రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్రానికీ చిన్న చూపు మాదిరే కనిపిస్తోంది.…

రోడ్డెక్కిన రైతులు

Dec 20,2023 | 10:56

ధాన్యం టాక్టర్లతో నిరసన అధికారుల హామీతో ఆందోళన విరమణ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన రైతులు తమ ధాన్యం కొనుగోలు…