రాష్ట్రం

  • Home
  • ఏపీ మంత్రి సురేశ్‌ సతీమణిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

రాష్ట్రం

ఏపీ మంత్రి సురేశ్‌ సతీమణిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

Apr 21,2024 | 11:21

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, కొండపి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేశ్‌ భార్యపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఐఆర్‌ఎస్‌…

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Apr 21,2024 | 11:15

అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని…

పండగలు, ర్యాలీలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

Apr 21,2024 | 11:02

హైదరాబాద్‌: పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. త్వరలో రానున్న హనుమాన్‌ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులతో…

మర్రిచెట్టు తొర్రలో రూ.66 లక్షల నగదు..! సీజ్‌..!

Apr 21,2024 | 10:44

ఒంగోలు : మర్రిచెట్టు తొర్రలో దాచిన రూ.66 లక్షల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఒంగోలు పట్టణంలో ఒంగోలులోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎం దగ్గర గత…

నర్సాపూర్‌ కేజీబీవీ విద్యార్థుల అస్వస్థత ఘటన : అధికారి ఆదేశాలు

Apr 21,2024 | 10:25

నర్సాపూర్‌ (నిర్మల్‌ ) : నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ (జి) లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసి 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంగతి…

సెల్‌ఫోన్‌ పేలి బాలికకు తీవ్రగాయాలు

Apr 21,2024 | 10:10

బెల్లంకొండ (పల్నాడు) : సెల్‌ఫోన్‌ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం…

ఆ ముగ్గురూ మాయల మరాఠీలు

Apr 21,2024 | 08:47

ఎవరు గెలిచినా స్టీల్‌ప్లాంట్‌ నాశనం మోడీ, జగన్‌, చంద్రబాబులపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ ఉత్సాహంగా సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు నామినేషన్‌ ప్రజాశక్తి-…

పేదలకు అండ ఎర్రజెండా

Apr 21,2024 | 08:46

విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలంటే బిజెపిని గద్దెదించాలి సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటం చేస్తున్న సిపిఎంను…

పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం

Apr 21,2024 | 08:33

తెలంగాణలో వడగళ్ల వాన, గాలి బీభత్సం పంటలకు తీవ్ర నష్టం ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో శనివారం భారీ వర్షం…