రాష్ట్రం

  • Home
  • కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

రాష్ట్రం

కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

May 11,2024 | 21:26

ప్రజాశక్తి-జియ్యమ్మవలస :పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి చెందారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం……

వైసిపి ప్రభుత్వంపై వేటు వేయండి

May 11,2024 | 21:02

రాష్ట్రప్రజలకు చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రాన్ని కాటు వేసిన వైసిపి ప్రభుత్వంపై ఓటుతో వేటు వేయాలని రాష్ట్ర ప్రజలను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.…

పసిబిడ్డను గొంతు నులిమి చంపిన తండ్రి

May 11,2024 | 20:50

ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్‌ఆర్‌ జిల్లా) :మద్యం మత్తులో కన్న కొడుకును తండ్రే గొంతు నులిమి హత్య చేసిన దారుణ ఘటన వైఎస్‌ఆర్‌ జిల్లా వేంపల్లెలోని రాజీవ్‌నగర్‌…

డాక్టర్‌ కూటికుప్పలకు ప్రతిష్టాత్మక ఎండోమెంట్‌ పురస్కారం

May 11,2024 | 19:21

విశాఖపట్టణం : విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావుకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. బెంగుళూరు యూనివర్శిటీలో ఈనెల 10,11,12 తేదీల్లో జరుగుతున్న 16వ…

ప్రచారానికి తెర…ప్రలోభాలకు ఎర

May 11,2024 | 18:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో సార్వత్రిక ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిగమ్నమయ్యాయి. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25…

పిఠాపురంలో రామ్‌చరణ్‌, తన తల్లి సురేఖ పర్యటన

May 11,2024 | 17:50

పిఠాపురం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు రామ్‌…

జగన్‌ రాయలసీమకు చేసిందేమీలేదు

May 11,2024 | 16:59

నంద్యాలలో మాజీ సిఎం చంద్రబాబు ప్రజాశక్తి-నంద్యాల రాయలసీమకు సిఎంగా వైఎస్‌ జగన్‌ చేసిందేమీలేదని టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో…

రాజకీయ కక్షతోనే కవితను, కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ : కేసీఆర్‌

May 11,2024 | 17:17

హైదరాబాద్‌ : రాజకీయ కక్షతోనే కవితను, కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తమపై మోడీకి ఈ…

ఓటర్లకు తాయిలాలు…

May 11,2024 | 15:19

ప్రజాశక్తి -కాళ్ళ పోలింగ్‌ సమయం దగ్గర పడుతోంది. మరో ఒక్క రోజులో ఓట్లు వేసేందుకు ఓటర్లు సిద్ధపడుతున్నారు. నియోజకవర్గంలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. అధికార,…