రాష్ట్రం

  • Home
  • రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసిచ్చి వివరణ తీసుకోండి : పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు

రాష్ట్రం

రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసిచ్చి వివరణ తీసుకోండి : పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు

Apr 26,2024 | 10:06

అమరావతి : టిటిడి మాజీ ప్రధానార్చకులు ఏవీ.రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌…

సిపిఎంకు ఓటేసి గెలిపిద్దాం : విశాఖ గిరిజనులు

Apr 26,2024 | 09:57

విశాఖ : పార్లమెంటరీ అభ్యర్థి పి.అప్పల నరసయ్యను అని గెలిపించాలని కోరుతూ …. సిపిఎం ఆధ్వర్యంలో అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కొట్టెంకూడా, గొప్పలపాలెం, గుమ్మపంచాయతీ కళ్యాణగుమ్మి…

ఇంటర్‌ సప్లిమెంటరీ షెడ్యూల్‌ విడుదల

Apr 26,2024 | 08:48

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ గురువారం విడుదల చేశారు.…

మోడీతో బాబు పొత్తు, జగన్‌ తొత్తు : షర్మిల

Apr 26,2024 | 08:31

-వారికి ఓటేస్తే డ్రెయినేజీలో వేసినట్లే -ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి : వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి, విజయవాడ అర్బన్‌:వివేకా హత్య కేసులో నిందితుడైన వైఎస్‌.అవినాష్‌రెడ్డికి…

అవినాష్‌ ఏ తప్పూ చేయలేదని నమ్మబట్టే టికెట్‌ ఇచ్చా

Apr 26,2024 | 08:29

-కూటమి కుట్రలకు సహకరించే వారా వైఎస్‌ఆర్‌ వారసులు? -పసుపు మూకలతో చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గం -కడప, పులివెందుల బ్రాండ్లను చెరిపేయాలనునే వారికి గుణపాఠం చెప్పాలి -పులివెందుల…

ఒకటో తేదీన ఇంటివద్దకే పింఛను -సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Apr 26,2024 | 08:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వృద్ధులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత కార్మిక, మత్స్యకార, డప్పు కళాకారుల పింఛన్లు సచివాలయాల వద్ద కాకుండా మే…

విశాఖ స్టీల్స్‌ ఆస్తులపై స్టేటస్‌కో – హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Apr 26,2024 | 08:22

ప్రజాశక్తి-అమరావతి :విశాఖ స్టీల్‌ప్లాంటు ఆస్తులు, భూముల వ్యవహారంలో స్టేటస్‌కో (యథాతథస్థితి) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎపి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఉక్కు కర్మాగారానికి చెందిన…

మేడే పతాకావిష్కరణకు అనుమతి

Apr 26,2024 | 08:23

సిపిఎం వినతికి స్పందించిన ఎన్నికల సంఘం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఉపన్యాసాలు లేకుండా మేడే రోజు పార్టీ ఆఫీసుల వద్ద, ఇతర…

నయవంచక మోడీని ఓడించాల్సిందే

Apr 26,2024 | 08:21

– నయవంచన పదేళ్ల నిరంకుశ పాలన పుస్తకావిష్కరణలో వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో ఈ పదేళ్ల కాలంలో కార్పొరేట్‌ శక్తులకు అనుగుణంగా దేశాన్ని నిరంకుశత్వంవైపు…