రాష్ట్రం

  • Home
  • విద్యార్థులు దేశం కోసం పనిచేయాలి

రాష్ట్రం

విద్యార్థులు దేశం కోసం పనిచేయాలి

May 22,2024 | 22:10

– విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :విద్యార్థులందరూ జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ దేశం కోసం పని చేయాలని రాష్ట్ర…

పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి

May 22,2024 | 22:02

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమయ్యేనాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌తోపాటు బ్యాగులు వంటివన్నీ విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

రేపటి నుండి లక్ష్మీ పేరంటాళ్లు తిరునాళ్లు

May 22,2024 | 21:55

ప్రజాశక్తి – నందిగామ (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో గురువారం నుంచి లక్ష్మీ పేరంటాళ్లమ్మవారి తిరునాళ్లుప్రారంభమవుతాయని ఆలయ ఇన్‌ఛార్జ్‌ ఇఒ ఫణికుమార్‌…

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.203 కోట్లు విడుదల

May 22,2024 | 21:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. గడిచిన కొన్ని నెలల నుంచి పెండింగ్‌ బకాయిలు విడుదల చేయకపోవటంతో బుధవారం నుంచి…

ఎన్నికల ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం – టిడిపి నేత రఘురామకృష్ణరాజు

May 22,2024 | 21:45

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :జూన్‌ నాలుగన వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగే అవకాశం ఉందని, అందుకు వైసిపి నాయకులు ఇప్పటికే ప్రణాళికలు…

అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

May 22,2024 | 21:36

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ (శ్రీసత్యసాయి జిల్లా) :అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు…

ఎపి ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తా – తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

May 22,2024 | 21:02

ప్రజాశక్తి -తిరుమల :ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం దర్శించుకున్నారు.…

కంటైనర్‌ను  ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌ – డ్రైవర్‌ సజీవ దహనం

May 22,2024 | 20:40

ప్రజాశక్తి-మేదరమెట్ల (బాపట్ల జిల్లా):కంటైనర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో మంటలు వ్యాపించి.. డ్రైవర్‌ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన బాపట్ల జిల్లా మేదరమెట్ల మండలంలోని బడ్డువానిపాలెం పైలాన్‌ వద్ద…

సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్‌

May 22,2024 | 17:42

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ టి.ఎస్‌.ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు…