రాష్ట్రం

  • Home
  • గుంటూరు జిజిహెచ్‌లో కేన్సర్‌ ఆస్పత్రి విస్తరణకు ఎంఒయు

రాష్ట్రం

గుంటూరు జిజిహెచ్‌లో కేన్సర్‌ ఆస్పత్రి విస్తరణకు ఎంఒయు

Feb 28,2024 | 10:45

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లోని నాట్కో సెంటర్‌ను ఇటీవల లెవెల్‌ -1 కేన్సర్‌ సెంటర్‌గా ప్రభుత్వం గుర్తించింది. ఇందు కోసం…

పేదలపై పోలీసుల బీభత్సకాండ

Feb 28,2024 | 09:37

కరకంబాడిలో గుడిసెల కూల్చివేత, లాఠీఛార్జి సిపిఎం నేతల గృహనిర్బంధం ప్రజాశక్తి- తిరుపతి, అమరావతి బ్యూరో : పేదలపై తిరుపతి పోలీసులు విరుచుకుపడి బీభత్సం సృష్టించారు. గుడిసెలను జెసిబితో…

ప్లాట్ల రద్దు చెల్లదు : హైకోర్టు కీలక ఉత్తర్వులు

Feb 28,2024 | 09:32

ప్రజాశక్తి-అమరావతి : ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంలో భాగంగా రాజధాని అమరావతి రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సిఆర్‌డిఎ తీసుకున్న ఈ…

ఇంటింటికి వెళ్లండి

Feb 28,2024 | 09:11

– ఈ 45 రోజులే కీలకం -జరిగిన మంచిని వివరించండి -కార్యకర్తలకు జగన్‌ దిశా నిర్ధేశం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘రానున్న 45 రోజులు మనకు చాలా…

ఎర్రగుట్టలో గుడిసెల తొలగింపు అన్యాయం- సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

Feb 28,2024 | 08:42

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రేణిగుండ కరకంబాడి ఎర్రగుట్టపై ఐదువేల గుడిసెలను బలవంతంగా తొలగించి, అడ్డుకున్న వారిపై లాఠీఛార్జి చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ…

ఆదివాసీల హక్కులను హరిస్తున్న మోడీ ప్రభుత్వం

Feb 28,2024 | 08:40

-అడవులను, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర – ఐద్వా జాతీయ సహాయ కార్యదర్శి తపసి ప్రరాజ్‌ ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఆదివాసీల…

500కే గ్యాస్‌ బండ -200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

Feb 28,2024 | 08:40

-మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించిన తెలంగాణ సిఎం ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణలోని…

ఎన్‌టిఆర్‌ ట్రస్టు ద్వారా పేదలకు ఉచిత వైద్యం

Feb 28,2024 | 08:38

– సంజీవని ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో నారా భువనేశ్వరి ప్రజాశక్తి – సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా):తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు ఉచితంగా విద్య,…

పిఎస్‌ఎల్‌వి ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని

Feb 28,2024 | 08:39

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా) :సుమారు రూ.1800 కోట్ల ఖర్చుతో నిర్మించిన మూడు ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేద్ర…