రాష్ట్రం

  • Home
  • సాహిత్య ప్రస్థానం 20 వసంతాలు- రేపు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ 

రాష్ట్రం

సాహిత్య ప్రస్థానం 20 వసంతాలు- రేపు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ 

Mar 9,2024 | 20:24

ప్రజాశక్తి – విజయవాడ: ‘సాహిత్య ప్రస్థానం’ మాసపత్రిక 20 వసంతాల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని బాలోత్సవ్‌ భవనంలో జరుగుతుంది.…

వడదెబ్బకు వృద్ధుడు మృతి

Mar 9,2024 | 20:42

ప్రజాశక్తి- తిరుపతి సిటీ :వడదెబ్బకు వృద్ధుడు మృతి చెందాడు. అలిపిరి సమీపంలోని దివ్యారామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పిచ్చాటూరుకు చెందిన పి.దేసిరెడ్డి…

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Mar 9,2024 | 20:07

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయమై కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ రాజకీయ పార్టీలను…

టిడిపి, జనసేన, బిజెపి కూటమితో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదు

Mar 9,2024 | 17:10

ప్రజాశక్తి-విజయవాడ : తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమితో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు.   మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన…

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

Mar 9,2024 | 17:04

టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారు కాసేపట్లో ఉమ్మడి ప్రకటన వస్తుందన్న చంద్రబాబు ఢిల్లీ : బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు…

నిప్పంటించుకుని వివాహిత ఆత్యహత్య

Mar 9,2024 | 16:22

ధూల్‌ పేట్‌: ఓ మహిళ సూసైడ్‌ చేసుకున్న ఘటన హైదరాబాద్‌ ధూల్‌ పేట్‌ లోని మంగళహాట్‌ లోని పీఎస్‌ పరిధిలో జరిగింది. సీఐ మహేష్‌ తెలిపిన వివరాలు…

సింగిల్‌గా పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధిస్తాం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Mar 9,2024 | 15:54

అనంతపురం : ఈ ఎన్నికల్లో సింగిల్‌ గా పోటీ చేసి, అత్యధిక స్థానాలు సాధిస్తామని రీజనల్‌ కోఆర్డినేటర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం…

రజాకార్‌ విడుదల ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్‌

Mar 9,2024 | 15:37

హైదరాబాద్‌: నిజాం పాలన సమయంలో, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో హిందూ జనాభాపై రజాకార్లు చేసిన అకఅత్యాలు అంతాఇంతా కాదు. రజాకార్ల ఆగడాలు, తెలంగాణ…

రాబోయే ఎన్నికలు.. వర్గ పోరు కాదు.. కుల పోరు..! : విజయసాయిరెడ్డి ట్వీట్‌

Mar 9,2024 | 15:17

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కాకరేపుతున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో ఎన్నికలకు వెళ్తుండగా.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సింగిల్‌గానే…