రాష్ట్రం

  • Home
  • కరళ తరహాలో నర్సింగ్‌ విద్య

రాష్ట్రం

కరళ తరహాలో నర్సింగ్‌ విద్య

Apr 14,2024 | 22:30

– ఆర్థికభారం లేకుండా వైద్యసేవలు – వైద్యులతో లోకేష్‌ ముఖాముఖి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కేరళ తరహాలో నర్సింగ్‌ విద్యను ప్రోత్సహిస్తామని టిడిపి ప్రధాన కార్యదర్శి…

దాడి కేసు సిబిఐకి అప్పగించాలి

Apr 14,2024 | 22:16

– ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడి కేసును సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి…

మళ్లీ మొదలైన జగన్నాటకం : ఎంపి రఘురామ కృష్ణంరాజు

Apr 14,2024 | 22:10

ప్రజాశక్తి- కాళ్ల (పశ్చిమగోదావరి జిల్లా) :ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి ఒక నాటకమని నరసాపురం ఎంపి కనుమూరి రఘు రామకృష్ణంరాజు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో…

ఓటమి భయంతో కొత్త నాటకం

Apr 14,2024 | 22:00

– జగన్‌పై దాడిని సిబిఐతో దర్యాప్తు చేపట్టాలి : అచ్చెన్నాయుడు ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం జిల్లా) :ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త…

భారీగా నగదు, బంగారం సీజ్‌

Apr 14,2024 | 21:48

ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి నగదు, బంగారం, మద్యం, ఇతర విలువలైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో సీజ్‌…

స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విరమించుకోవాలి

Apr 14,2024 | 21:45

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు డిమాండ్‌…

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు షెడ్యూల్‌ విడుదల

Apr 14,2024 | 21:40

– ఈ నెల 18 నుంచి ప్రారంభం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు వివరాలను ఇంటర్మీడియట్‌ విద్యామండలి విడుదల చేసింది. మే 24 నుంచి జరగనున్న…

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

Apr 14,2024 | 21:34

– ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ కార్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలి – సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ :రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థి,…

సిఎఎ భారత రాజ్యాంగాన్కి విరుద్ధం – ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Apr 14,2024 | 21:15

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సిఎఎ (పౌరసత్వ సవరణ యాక్ట్‌) చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత…