రాష్ట్రం

  • Home
  • అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరిస్తాం : చంద్రబాబు

రాష్ట్రం

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరిస్తాం : చంద్రబాబు

Dec 30,2023 | 09:13

-దీక్షా శిబిరానికి వెళ్లి చంద్రబాబు సంఘీభావం ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో, కుప్పం:’మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తాం’ అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు…

నాటక రంగానికి ప్రోత్సాహం

Dec 30,2023 | 09:10

– బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి అంబటి – ముగిసిన నందినాటకోత్సవాలు – ఎన్‌టిఆర్‌, వైఎస్‌ఆర్‌ పురస్కారాల అందజేత ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:సమాజానికి ప్రాణప్రధానమైన నాటక రంగాన్ని, నాటకరంగ…

విద్యా రంగంపై దాడిని తిప్పికొట్టండి : ఎస్‌ఎఫ్‌ఐ బహిరంగ సభలో అఖిల భారత అధ్యక్షులు విపి సాను

Dec 30,2023 | 09:09

ముగిసిన రాష్ట్ర మహాసభ స్ఫూర్తిదాయకంగా సాగిన ప్రదర్శన ప్రజాశకి- కాకినాడ ప్రతినిధి, ప్రత్యేక ప్రతినిధి : దేశంలో విద్యా రంగంపై మోడీ ప్రభుత్వం దాడి తీవ్రతరం చేసిందని…

మార్పు తెచ్చాం… గత ప్రభుత్వాలు చేయనివి ఎన్నో చేశాం: సిఎం జగన్‌

Dec 30,2023 | 08:53

-బాబు, పవన్‌లవి మోసపూరిత మాటలు -భీమవరంలో విద్యాదీవెన సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :విద్యతో పాటు అనేక రంగాల్లో గత నాలుగన్నరేళ్ల కాలంలో ఎన్నో…

బిజెపికి వంత పాడుతూ..రాష్ట్రానికి వైసిపి, టిడిపి తీవ్ర అన్యాయం

Dec 30,2023 | 08:31

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా):బిజెపి వినాశకర విధానాలకు వంత పాడుతూ వైసిపి, టిడిపిలు రాష్ట్ర ప్రజలకు తీరని…

గణతంత్ర వేడుకులకు కెయు విద్యార్థిని ఎంపిక

Dec 30,2023 | 08:30

ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్‌ :ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కఅష్ణా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని, 16వ ఆంధ్ర బెటాలియన్‌ ఎన్‌సిసి క్యాడెట్‌ టి.లక్ష్మి దమయంతి…

రెడ్‌ బుక్‌ అంశంపై నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు

Dec 30,2023 | 08:28

విజయవాడ: రెడ్‌బుక్‌ అంశంపై నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్‌బుక్‌ పేరుతో నారా లోకేష్‌ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు…

అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు

Dec 29,2023 | 21:21

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులపై విరుచుకుపడ్డారు. ఎటువంటి నోటీసులూ…

వైసిపికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ రాజీనామా

Dec 29,2023 | 16:19

విశాఖపట్నం: వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ రాజీనామా చేశారు. విశాఖ దక్షిణలో జరుగుతున్న పరిణామాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈమేరకు…