రాష్ట్రం

  • Home
  • సమసమాజ స్థాపన ఎర్రజెండాతోనే సాధ్యం

రాష్ట్రం

సమసమాజ స్థాపన ఎర్రజెండాతోనే సాధ్యం

May 19,2024 | 23:32

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు  విజయవాడలో మానికొండ సుబ్బారావు గ్రంథాలయం, తుర్లపాటి రామయ్య సాంస్కృతిక కళావేదిక ప్రారంభం ప్రజాశక్తి – విజయవాడ : దక్షిణ భారత కమ్యూనిస్టు…

రెంటచింతల మండలంలో 34 మంది అరెస్టు

May 19,2024 | 23:24

ప్రజాశక్తి – రెంటచింతల (పల్నాడు) : పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా రెంటచింతల మండల రెంటాల, తుమ్మరకోట, పాల్వాయి గేటు, జెట్టిపాలెం, గోలి తదితర గ్రామాల్లో జరిగిన…

వివక్షతోనే ఎన్నికల బదిలీలు : మాజీ ఐఎఎస్‌ విజయ్ కుమార్‌

May 19,2024 | 22:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉన్నతాధికారుల బదిలీలు చాలా వరకు వివక్షతో కూడుకున్నాయని మాజీ ఐఎఎస్‌, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జిఎస్‌ఆర్‌కెఆర్‌ విజయ్ కుమార్‌ విమర్శించారు. రూల్‌…

కిర్గిజ్‌స్తాన్‌లో భారతీయులు అప్రమత్తంగా ఉండాలి : ఎపిఎన్‌ఆర్‌టిఎస్‌

May 19,2024 | 23:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కిర్గిజ్‌స్తాన్‌లో ఉంటున్న భారతీయ పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగశాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని ఎపిఎన్‌ఆర్‌టిఎస్‌ వెల్లడించింది. అత్యవసరమైతే ఆ దేశంలోని…

సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు

May 19,2024 | 22:19

వర్థంతి సభల్లో వక్తలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిపిఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మించడం, ప్రజా సమీకరణలు చేసి…

తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీయే..

May 19,2024 | 21:33

ఎన్‌డిఎ, వైసిపి ప్రభుత్వాలు మారతాయి  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీయేనని సిపిఐ జాతీయ కార్యదర్శి…

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

May 19,2024 | 21:21

 కొనసాగుతున్న యాత్రికుల రద్దీ ప్రజాశక్తి- తిరుమల : తిరుమలలో గత మూడు రోజులుగా యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల…

కిర్గిజ్‌లో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు

May 19,2024 | 21:14

 దాడి జరిగే అవకాశముందని విద్యార్థుల ఆందోళన ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన దక్షిణ ఆసియా విద్యార్థులపై స్థానిక అల్లరి మూకలు దాడులు చేస్తున్నాయన్న…

అమలుకాని క్యాట్‌ ఉత్తర్వులు!

May 19,2024 | 20:59

ఎబి వెంకటేశ్వరరావు పోస్టింగుపై చర్చ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలిచ్చి పది రోజులైనా ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. 1989…