రాష్ట్రం

  • Home
  • అన్ని పార్టీల మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం, రక్షణ

రాష్ట్రం

అన్ని పార్టీల మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం, రక్షణ

Feb 21,2024 | 15:48

కోరిన మహిళా సంఘాలు ప్రజాశక్తి-విజయవాడ : రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రతీ పార్టీ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమానికి, రక్షణకు సంబంధించిన అంశాలు చేర్చాలని కోరుతూ మహిళా సంఘాల…

డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు.. తప్పుల సవరణకు ఛాన్స్‌

Feb 21,2024 | 15:47

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (ఎపి డిఎస్‌సి -2024) పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం బుధవారంతో దరఖాస్తు ఫీజు…

ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్‌

Feb 21,2024 | 15:09

హైదరాబాద్‌: ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా.. లాభదాయకంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.…

వాలంటీర్ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నం

Feb 21,2024 | 11:32

ప్రజాశక్తి-నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనను ప్రేమించాలని వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి  గ్రామానికి…

18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి

Feb 21,2024 | 11:19

దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు విడుదల హైదరాబాద్‌: 18 ఏండ్ల తర్వాత తెలంగాణ వాసులకు విముక్తి దొరికింది. దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు…

ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి గౌరవం లేదు

Feb 21,2024 | 11:10

ఎపిఎన్‌జిఒ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఏ మాత్రమూ గౌరవం లేదని, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు…

ఈనాడు ఆఫీసుపై దాడి అనాగరికం – నిందితులను కఠినంగా శిక్షించాలి

Feb 21,2024 | 11:08

ప్రజాశక్తి- కర్నూలు క్రైం/అమరావతి బ్యూరో : కర్నూలు నగరంలోని ఈనాడు పత్రిక ప్రాంతీయ కార్యాలయంపై దాడి అనాగరికమని పలువురు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.…

‘ఉక్కు’ పరిరక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

Feb 21,2024 | 11:07

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం దేశంలోని ప్రతి ఉద్యోగి బాధ్యతని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ…

సిఎం వస్తే సిపిఎం నేతల నిర్బంధమా..?

Feb 21,2024 | 11:05

ఆగ్రహించిన సిపిఎం ప్రజాశక్తి-విశాఖ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ వస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.…