రాష్ట్రం

  • Home
  • డోలాయమానంలో అన్నదాతలు 

రాష్ట్రం

డోలాయమానంలో అన్నదాతలు 

Dec 21,2023 | 09:28

మిల్లర్ల వ్యవహార శైలితో నష్టపోతున్న రైతులు రంగు మారిన ధాన్యం కొనుగోలుపై కొరవడిన స్పష్టత ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిచౌంగ్‌ తుఫాన్‌తో తడిసిన రంగుమారిన…

ఢిల్లీలో 16న రహస్య చర్చల తర్వాతే జిందాల్‌తో ఒప్పందం?

Dec 21,2023 | 07:48

కార్మికులు, యూనియన్‌లతో చర్చించని స్టీల్‌ యాజమాన్యం ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ రూ.550 కోట్లతో సంబంధం లేదన్న జిందాల్‌ చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి : స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌…

మట్టిలో మాణిక్యాలనువెలుగులోకి తీసుకొచ్చేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ : సిఎం వైఎస్‌ జగన్‌

Dec 21,2023 | 07:33

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోగ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని సిఎం వైఎస్‌…

సమ్మెలోకి ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

Dec 20,2023 | 22:05

-కలెక్టరేట్లు, డిఇఒ కార్యాలయాల వద్ద ధర్నా -రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ప్రజాశక్తి-యంత్రాంగం :సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఎంఇఒ కార్యాలయ సిఆర్‌పిలు,…

25 నుంచి సమ్మె ఉధృతం- అంగన్‌వాడీ సంఘాల హెచ్చరిక

Dec 20,2023 | 21:18

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుండి సమ్మె ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ…

వైసిపి విముక్త రాష్ట్రమే లక్ష్యం : యువగళం సభలో టిడిపి, జనసేన అధినేతలు

Dec 21,2023 | 07:27

పొత్తు చారిత్రక అవసరం : చంద్రబాబు అంగీకరించాలని అమిత్‌షాను కోరా : పవన్‌ కల్యాణ్‌ యుద్ధం మొదలైంది : లోకేష్‌ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు…

అర్హతే ప్రామాణికం

Dec 20,2023 | 20:59

జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకంలో సిఎంరూ.42.60 కోట్లు విడుదల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాలలో అర్హతనే ప్రామాణికంగా తీసుకున్నామని,…

ప్రజాస్వామ్యం అపహాస్యం

Dec 20,2023 | 20:56

-ఎంపిల సస్పెన్షన్‌ను నిరసనగా 22న ‘ఇండియా’ నిరసనలు -పార్లమెంట్‌లో మోడీ సర్కారు నిరంకుశత్వంపై నోరెత్తని వైసిపి, టిడిపి -స్టీల్‌ప్లాంట్‌లోకి బడా కార్పొరేట్లు జరబడకుండా పోరాటం : వి…

పోలాలకు సాగునీరివ్వాలని రైతుల రాస్తారోకో

Dec 20,2023 | 20:52

ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం):పొలాలకు సాగునీరివ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు 44వ జాతీయ రహదారిపై రైతులు బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.…