సిఎస్ను తప్పించాలనే డిమాండ్ తగదు : వైసిపి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలింగ్కు ముందు విధ్వంసం సృష్టించేందుకు డిజిపిని బదిలీ చేయించుకుందని, టిడిపి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతలను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలింగ్కు ముందు విధ్వంసం సృష్టించేందుకు డిజిపిని బదిలీ చేయించుకుందని, టిడిపి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతలను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…
విట్ 7వ వార్షికోత్సవ సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవికుమార్ పలువురు విద్యార్థులు, అధ్యాపకులకు అవార్డులు అందజేత ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా) : విద్యార్థులు న్యాయ…
ప్రజాశక్తి – కొత్తచెరువు (సత్యసాయి జిల్లా) : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా మండల పరిధిలోని లోచర్ల గ్రామంలో శుక్రవారం చోటు…
అధికారంలోకి రావడం ఖాయం : మంత్రి బొత్స ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : ఎస్పి స్థాయి అధికారులను బదిలీ చేసిన చోటే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి చేపట్టిన కార్డన్ సెర్చ్ శుక్రవారం కూడా కొనసాగింది. 276 ప్రాంతాల్లో చేపట్టిన కార్డన్ సెర్చ్లో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. వాయుగుండం పశ్చిమ బెంగాల్ వైపు కదిలినా…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు. ఆ రోజున…
కొనసాగుతున్న యాత్రికుల రద్దీ ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో యాత్రికులు రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, ఎలక్షన్లు పూర్తి కావడంతో శ్రీవారి దర్శనానికి యాత్రికులు పొట్టెత్తారు.…
హైదరాబాద్: తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ వుంటుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 22న తొలి విడత…