రాష్ట్రం

  • Home
  • తొలి సంతకం ప్రత్యేక హోదా పైనే -మనోజ్‌ చౌహాన్‌

రాష్ట్రం

తొలి సంతకం ప్రత్యేక హోదా పైనే -మనోజ్‌ చౌహాన్‌

Apr 14,2024 | 18:30

విజయనగరం కోట : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా పైనేనని ఏఐసీసీ పరిశీలకులు మనోజ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ఆదివారం విజయనగరం పట్టణ కేంద్రంలోని…

బెట్టింగ్‌ ముఠా ఆరెస్ట్‌..భారీగా నగదు స్వాధీనం

Apr 14,2024 | 17:33

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా ఐపీఎల్‌ ఈవెంట్‌ యువతను ఊపేస్తోంది. టోర్నమెంట్‌లో భాగంగా ఇప్పటికే 40 శాతం మ్యాచ్‌లు ముగిశాయి. అయితే, సరిగ్గా ఇదే టైంలో రాష్ట్ర…

సీఎం జగన్‌పై దాడి.. ఈసీ కీలక ఆదేశాలు

Apr 14,2024 | 17:26

అమరావతి : వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా…

సిఎం జగన్‌పై దాడి ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Apr 14,2024 | 16:03

సింగ్‌ నగర్‌ , గన్నవరం :  ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే…

రౌడీ షీటర్ల పై పోలీసు నిఘా : సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ

Apr 14,2024 | 14:53

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల పై నిరంతరం పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు చీరాల రూరల్‌ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు…

వేరుశెనగకాయల గోదాములో అగ్నిప్రమాదం

Apr 14,2024 | 14:47

గుత్తి (అనంతపురం) : అనంతపురంలోని వేరుశెనగకాయల గోదాములో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. గుత్తి రోడ్డు వేరుశెనగ కాయల గోదాముకు నిప్పంటుకోవడంతో అగ్నికీలలు చెలరేగాయి. ప్రమాదానికి దారి తీసిన…

2 కచ్చిడి చేపల ధర రూ.4 లక్షలా…!

Apr 14,2024 | 14:40

అంబేద్కర్‌ కోనసీమ : కృష్ణా జిల్లా మత్స్యకారుల పంట పండింది… కచ్చిడి చేప వలకు చిక్కింది. ఎక్కడో సముద్రపు అడుగుభాగంలో ఉండే ఈ అరుదైన చేప వలకు…

అంబేద్కర్‌ జయంతి.. నివాళులర్పించిన సిఎం రేవంత్‌

Apr 14,2024 | 14:06

తెలంగాణ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని … సిఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ట్యాంక్‌బండ్‌ పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఆయన…

రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు : కెటిఆర్‌

Apr 14,2024 | 12:42

తెలంగాణ : ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేద్కర్‌ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ అన్నారు.…