రాష్ట్రం

  • Home
  • నాగార్జునసాగర్‌ కుడికాలువ నుంచి ఏపీకి నీటి విడుదల

రాష్ట్రం

నాగార్జునసాగర్‌ కుడికాలువ నుంచి ఏపీకి నీటి విడుదల

Mar 1,2024 | 20:58

అమరావతి : ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.…

ఓఎన్జిసి పైప్ లైన్ పనులు అడ్డుకున్న మత్స్యకారులు

Mar 1,2024 | 17:22

తాళ్లరేవు, బైరవపాలెం, ఇతర మత్స్యకార ప్రాంతాలకు ఇస్తున్న విధంగానే తమకూ పరిహారం ఇవ్వాలని డిమాండ్ మద్దతు ప్రకటించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజాశక్తి-కాకినాడ…

వైసీపీలో చేరనున్న జోగయ్య తనయుడు సూర్య ప్రకాష్

Mar 1,2024 | 16:51

ప్రజాశక్తి-పాలకొల్లు :  రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. ఓవైపు పవన్ కళ్యాణ్ కు కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరరామ జోగయ్య మద్దతుగా నిలుస్తుండగా, తాజాగా ఆయన…

సంక్షేమ నిధుల్ని కాజేయడం తగదు

Mar 1,2024 | 16:40

కాకినాడలో కదం తొక్కిన భవన నిర్మాణ రంగ కార్మికులు కలక్టరేట్ వద్ద 2 గంటల పాటు నిరసన అడ్డుకున్న పోలీసులు, నిర్బంధం ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భవన నిర్మాణ…

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

Mar 1,2024 | 16:37

పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి-కాకినాడ : తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంచాయతీల అభివృద్ధికి నిధులు, అధికారాలను తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్…

అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Mar 1,2024 | 15:49

విశాఖ :విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి.…

‘మార్పు కోసం సిపిఎం’ ఇంటింటి ప్రచారం ప్రారంభం

Mar 1,2024 | 16:09

ప్రజాశక్తి-విజయవాడ : ‘మార్పు కోసం సిపిఎం’ అనే నినాదంతో సిపిఎం సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటి…

ఎస్సారెస్పీ నీళ్ల కోసం రైతన్నల రాస్తారోకో

Mar 1,2024 | 15:42

సూర్యాపేట : కాంగ్రెస్‌ పాలనలో అప్పుడే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్‌ గెలిచాక తన మార్క్‌ రాజకీయాలను…

రాష్ట్రంలో జగన్‌ విధ్వంస పాలన కొనసాగిస్తున్నారు : ప్రత్తిపాటి

Mar 1,2024 | 15:17

అమరావతి: అధికారం కోల్పోబోయే సమయంలోనూ సీఎం జగన్‌.. తన విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తన కుమారుడు శరత్‌ను 16 గంటల పాటు…