వైసిపి, టిడిపి నుంచి రాజమండ్రి ఎంపిగా ఆఫర్ – సినీ నటులు సుమన్
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: వైసిపి, తెలుగుదేశం పార్టీల నుంచి రానున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎంపిగా పోటీ చేయాలని ఆఫర్లు వచ్చినట్లు సినీ నటుడు సుమన్ వెల్లడించారు. ఆదివారం…
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: వైసిపి, తెలుగుదేశం పార్టీల నుంచి రానున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎంపిగా పోటీ చేయాలని ఆఫర్లు వచ్చినట్లు సినీ నటుడు సుమన్ వెల్లడించారు. ఆదివారం…
నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల ఫారెస్ట్ లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి మల్లెల తీర్థం తాటి…
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: పాలిటెక్నిక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుపతి శ్రీవెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల…
వెలుగులోకి రాని ప్రజాసమస్యలు రైతు ఉద్యమ కవరేజే నిదర్శనం నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రదాన సభలో పాలగుమ్మి సాయినాథ్ ప్రజాశక్తి- గుంటూరు జిల్లాప్రతినిధి : కేంద్రంలోని బిజెపి…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి, జనసేన కూటమికి, నిరంకుశ వైసిపికి వ్యతిరేకంగా ఈ నెల 20న విజయవాడలో…
-అందుకే ఆ పార్టీని గెలిపించేందుకు పెత్తందారులంతా ఏకమవుతున్నారు -జాతీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా టిడిపి పొత్తులు -99 శాతం హామీలను నెరవేర్చాం -వైసిపికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు…
సిపిఎస్ ఉద్యోగుల నిర్బంధం సరికాదు సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పాత పెన్షన్ విధానం పునరుద్దరిస్తాననే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని…
తెలంగాణ : ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక…
నెల్లూరు:నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతక్కి వారి కండ్రికలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరాలతో సతమతవుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. చాలా…