రాష్ట్రం

  • Home
  • రేకుల షెడ్డు కూలి నలుగురి మృతి

రాష్ట్రం

రేకుల షెడ్డు కూలి నలుగురి మృతి

May 26,2024 | 18:18

నాగర్‌కర్నూలు : నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు శివారులో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం వీచిన…

అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడి మృతి

May 26,2024 | 17:01

హైదరాబాద్‌: ఏపీకి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మఅతి చెందాడు. ఆ ఉపాధ్యాయుడిని రాయచోటికి చెందిన జయప్రకాశ్‌ గా గుర్తించారు. జయప్రకాశ్‌ మియాపూర్‌…

పట్టాలు తప్పిన గూడ్స్‌.. గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్లకు అంతరాయం

May 26,2024 | 16:40

దామచర్ల: గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు…

నిమ్స్‌ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

May 26,2024 | 16:02

హైదరాబాద్‌: ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడిన నిమ్స్‌ వైద్యులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించారని ‘ఎక్స్‌’ వేదికగా కితాబిచ్చారు.…

తిరుమలలో జూన్‌ 1 నుంచి 5వ తేదీ వరకు హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

May 26,2024 | 15:45

తిరుమల : జూన్‌ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్‌ జయంతి ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ…

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బాలకృష్ణ..

May 26,2024 | 15:30

హైదరాబాద్‌: మొన్నటి దాకా ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఎలక్షన్స్‌ అయ్యాక బాలయ్య బాబు హైదరాబాద్‌ వచ్చి ఇప్పుడు మళ్ళీ…

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు.. 

May 26,2024 | 15:05

హైదరాబాద్‌: ఫుడ్‌ కోసం ఆన్‌ లైన్‌ లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా, కొన్ని రెస్టారెంట్లు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున అనే తేడా…

ఉత్తరాంధ్రలో జవహర్‌రెడ్డి కుమారుడు 800 ఎకరాలు కాజేశారు: పీతల మూర్తి యాదవ్‌

May 26,2024 | 14:50

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి కుమారుడు తన బినామీలతో 800 ఎకరాలు కాజేశారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. పేద రైతుల ఎసైన్డ్‌…

తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంపై నిషేధం

May 26,2024 | 14:30

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం…