రాష్ట్రం

  • Home
  • న్యాయం, ధర్మం కోసం పోరాటం

రాష్ట్రం

న్యాయం, ధర్మం కోసం పోరాటం

Apr 20,2024 | 22:57

అవినాష్‌ను కాపాడడంపై సమాధానం చెప్పాలి : వైఎస్‌ షర్మిల కడప పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ ప్రజాశక్తి- కడప ప్రతినిధి : న్యాయం, ధర్మం కోసం పోరాడుతున్నామని,…

నవనీత కృష్ణాలంకారంలో రామయ్య

Apr 20,2024 | 20:54

ప్రజాశక్తి – ఒంటిమిట్ట : వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం నవనీత కష్ణాలంకారంలో రాములవారు ముగ్ధమనోహరంగా…

ప్రేమ జంట ఆత్మహత్య

Apr 20,2024 | 22:28

పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక బలవన్మరణం వివాహేతర సంబంధంతో మరో జంట మృతి ప్రజాశక్తి -మార్కాపురం రూరల్‌ (ప్రకాశం) : పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం…

ఎసిబి వలలో నెల్లూరు లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌

Apr 20,2024 | 20:45

ప్రజాశక్తి -నెల్లూరు : నెల్లూరు జిల్లా లీగల్‌ మెట్రాలజీ (తూనికలు, కొలతలు) ఇన్‌స్పెక్టర్‌ సాయి శ్రీకర్‌ను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి శిరీష తెలిపిన…

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

Apr 20,2024 | 17:01

మెదక్‌: ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ…

మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్‌ పెద్దపీట

Apr 20,2024 | 20:53

పేదల కోసమే సూపర్‌ -6 పథకాలు ఎర్రబాలెం ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ ( గుంటూరు జిల్లా) : రాష్ట్ర ప్రజల…

ఉప్పల్‌ స్టేడియం వద్ద విద్యార్థి సంఘాల నిరసన

Apr 20,2024 | 14:42

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ టికెట్ల బ్లాక్‌ దందాకు పాల్పడుతున్నారని, దానికి అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇదే విషయమై హెచ్‌సీఏ క్రికెట్‌ అసోసియేషన్‌…

సైబర్‌ టవర్స్‌ వద్ద చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Apr 20,2024 | 14:15

తెలంగాణ : టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్స్‌ వద్ద ఐటీ…

ధవలేశ్వరం బ్యారేజ్‌ వద్ద రూ. 8.73 కోట్ల విలువైన బంగారం-వెండి ఆభరణాలు సీజ్‌

Apr 20,2024 | 14:00

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : ధవలేశ్వరం బ్యారేజ్‌ వద్ద రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అధికారులు సీజ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌…