రాష్ట్రం

  • Home
  • సి విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన యువకుడిపై దాడి

రాష్ట్రం

సి విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన యువకుడిపై దాడి

Mar 24,2024 | 20:28

ప్రజాశక్తి – వీరులపాడు (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై సి విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన యువకుడిపై వైసిపి నాయకులు ఆదివారం దాడి…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం

Mar 24,2024 | 16:36

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమల చేరుకున్న బ్రహ్మానందం వీఐపీ బ్రేక్‌…

ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలలో తప్పుడు ప్రచారం : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Mar 24,2024 | 13:35

చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ ప్రజాశక్తి-నెల్లూరు : ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీరెడ్డి అన్నారు. ఏడాది క్రితమే ఈ…

Lockdown – దేశంలో లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు..!

Mar 24,2024 | 13:46

అమరావతి : కరోనా నియంత్రణ కోసం భారతదేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి కరోనా వైరస్‌…

28న టీడీపీ అధినేత చంద్రబాబు ‘అనంత’ పర్యటన 

Mar 24,2024 | 13:16

ప్రజాశక్తి-అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు): ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని 10 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం, బహిరంగ సభలు…

Telangana : రేపు మద్యం షాపులు బంద్‌

Mar 24,2024 | 13:06

తెలంగాణ : హోలీ సందర్భంగా …. మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను బంద్‌ చేస్తూ హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌…

నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

Mar 24,2024 | 12:45

నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి : నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల…

Tomorrow హోలీ – తెలంగాణలో పాఠశాలలకు సెలవు

Mar 24,2024 | 12:41

తెలంగాణ : రేపు హోలీ పండుగను పురస్కరించుకొని …. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించింది. గుడ్‌…

Phone Tapping Case : ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌

Mar 24,2024 | 12:18

తెలంగాణ : తెలంగాణలో ప్రకంపనలు సఅష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు,…