రాష్ట్రం

  • Home
  • గీత వృత్తిని విస్మరిస్తే బుద్ధిచెబుతాం

రాష్ట్రం

గీత వృత్తిని విస్మరిస్తే బుద్ధిచెబుతాం

Mar 9,2024 | 20:18

– ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు, పింఛను రూ.5 వేలకు పెంచాలి – కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ప్రజాశక్తి –…

మత్య్సకారుల ఆందోళనకు సిపిఎం మద్దతు

Mar 9,2024 | 20:15

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా) :ఫార్మా కంపెనీల నుంచి కలుషిత జలాలు సముద్రంలోకి పోయేందుకు వేసిన పైపులైన్లను తొలగించాలని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొనపాపపేటలో మత్స్యకారులు చేపట్టిన…

వేతనాలు పెంచకుంటే ఆందోళన తప్పదు

Mar 9,2024 | 20:10

– మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-గుంటూరు :మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల పట్ల గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏళ్ల తరబడి వివక్షత…

దళిత క్రైస్తవులను ఎస్‌సిలుగా కొనసాగించాలి

Mar 9,2024 | 21:10

– మతోన్మాద బిజెపిని ఓడించాలి – డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు జాన్‌వెస్లీ ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి: మతోన్మాద బిజెపిని ఓడించి రాజ్యాంగాన్ని, హక్కులను కాపాడుకోవాలని దళిత్‌…

ఓటమి భయంతోనే మా కుటుంబంపై దాడులు

Mar 9,2024 | 20:12

– అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా – నా తండ్రికి రక్షణ కల్పించాలి : దస్తగిరి ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/అమరావతి బ్యూరో:ఓటమి భయంతోనే తన తండ్రిపై ముఖ్యమంత్రి…

సాహిత్య ప్రస్థానం 20 వసంతాలు- రేపు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ 

Mar 9,2024 | 20:24

ప్రజాశక్తి – విజయవాడ: ‘సాహిత్య ప్రస్థానం’ మాసపత్రిక 20 వసంతాల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని బాలోత్సవ్‌ భవనంలో జరుగుతుంది.…

వడదెబ్బకు వృద్ధుడు మృతి

Mar 9,2024 | 20:42

ప్రజాశక్తి- తిరుపతి సిటీ :వడదెబ్బకు వృద్ధుడు మృతి చెందాడు. అలిపిరి సమీపంలోని దివ్యారామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పిచ్చాటూరుకు చెందిన పి.దేసిరెడ్డి…

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Mar 9,2024 | 20:07

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయమై కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ రాజకీయ పార్టీలను…

టిడిపి, జనసేన, బిజెపి కూటమితో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదు

Mar 9,2024 | 17:10

ప్రజాశక్తి-విజయవాడ : తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమితో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు.   మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన…