రాష్ట్రం

  • Home
  • గ్రూప్‌-1, 2 అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలి: లోకేశ్‌

రాష్ట్రం

గ్రూప్‌-1, 2 అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలి: లోకేశ్‌

Dec 14,2023 | 15:45

అమరావతి: గ్రూప్‌-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.…

భూ తగాదాలతో తమ్ముడిని నరికి చంపిన అన్న

Dec 14,2023 | 15:37

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం సఅష్టించింది. వివరాల్లోకి వెళ్తే..తంగళ్లపల్లి…

రేపే కేసీఆర్‌ డిశ్చార్జి

Dec 14,2023 | 15:31

హైదరాబాద్‌: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సర్జరీ…

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం

Dec 14,2023 | 15:20

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం లభించింది. శుక్రవారం ఉభయ సభలను…

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం

Dec 14,2023 | 15:10

తిరుమల: పుణ్యక్షేత్రం తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన యాత్రికులు 5 కంపార్టుమెంట్లలో వేచి యున్నారని టీటీడీ ఆలయ అధికారులు…

బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి

Dec 14,2023 | 14:45

హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గఅహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం…

కరాచీ బేకరీలో పేలిన సిలిండర్‌.. ఆరుగురి పరిస్థితి విషమం

Dec 14,2023 | 14:33

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న కరాచీ బేకరీలో భారీ ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో…

సబ్ ట్రెజరీ ఉద్యోగి ఆత్మహత్య

Dec 14,2023 | 13:21

ప్రజాశక్తి-కురుపాం : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం శోభలతాదేవి కోలనీలో నివాసం ఉంటున్న గూడేపు శేఖర్ గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు స్థానిక…