స్పీకర్ గడ్డం ప్రసాద్, తమ్మినేనికి సిఎం రేవంత్ పరామర్శ
హైదరాబాద్ : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదంను సిఎం రేవంత్రెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. ఇటీవల గడ్డం ప్రసాద్ అనారోగ్యానికి…
హైదరాబాద్ : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదంను సిఎం రేవంత్రెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. ఇటీవల గడ్డం ప్రసాద్ అనారోగ్యానికి…
అమరావతి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టిడిపి 2 సీట్లు ప్రకటించడంతో…
పట్టించుకోని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ చట్టాలు పేదలకేనా.. భూస్వాములకు వర్తించవా..? వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి ప్రజాశక్తి – దెందులూరు (ఏలూరు జిల్లా) :…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన…
పుడ్ పాయిజన్గా అనుమానం ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం (టి.నర్సాపురం) : అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గురువారం చోటుచేసుకుంది.…
తెలంగాణ : ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని తెలంగాణ గవర్నర్ తమిళ సై అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్…
అమరావతి : నేడు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవంనాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని సిఎం…
– రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన – పోరాటాల అణచివేత అప్రజాస్వామికం ప్రజాశక్తి -అనకాపల్లి ప్రతినిధి: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్ను తాజా పర్చాలని సిపిఎం…
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలి – మహిళల పోరాటం స్ఫూర్తిదాయకం – అమరావతి రైతుల సమర శంఖారావం సభలో వక్తలు – రాజధానిలో 1500వ రోజు…