రాష్ట్రం

  • Home
  • స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, తమ్మినేనికి సిఎం రేవంత్‌ పరామర్శ

రాష్ట్రం

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, తమ్మినేనికి సిఎం రేవంత్‌ పరామర్శ

Jan 26,2024 | 12:15

హైదరాబాద్‌ : అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదంను సిఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. ఇటీవల గడ్డం ప్రసాద్‌ అనారోగ్యానికి…

జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

Jan 26,2024 | 12:09

అమరావతి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. టిడిపి 2 సీట్లు ప్రకటించడంతో…

దోసపాడులో మళ్లీ ఉద్రిక్తత

Jan 26,2024 | 11:09

పట్టించుకోని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ చట్టాలు పేదలకేనా.. భూస్వాములకు వర్తించవా..? వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి ప్రజాశక్తి – దెందులూరు (ఏలూరు జిల్లా) :…

తెలంగాణ ఎంసెట్‌ ఇక ఇఎపిసెట్‌ – ప్రవేశ పరీక్షల తేదీల ఖరారు

Jan 26,2024 | 11:03

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన…

జంగారెడ్డిగూడెంలో విషాదం – ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి

Jan 26,2024 | 10:56

పుడ్‌ పాయిజన్‌గా అనుమానం ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం (టి.నర్సాపురం) : అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గురువారం చోటుచేసుకుంది.…

నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదు : తెలంగాణ గవర్నర్‌ తమిళ సై

Jan 26,2024 | 10:19

తెలంగాణ : ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని తెలంగాణ గవర్నర్‌ తమిళ సై అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్‌…

రాజ్యాంగకర్తలను స్మరించుకుందాం : సిఎం జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Jan 26,2024 | 10:30

అమరావతి : నేడు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవంనాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని సిఎం…

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ మార్చాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌

Jan 26,2024 | 10:30

– రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన – పోరాటాల అణచివేత అప్రజాస్వామికం ప్రజాశక్తి -అనకాపల్లి ప్రతినిధి: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ను తాజా పర్చాలని సిపిఎం…