రాష్ట్రం

  • Home
  • సంక్రాంతి కర్ఫ్యూ

రాష్ట్రం

సంక్రాంతి కర్ఫ్యూ

Jan 16,2024 | 11:47

బోసిపోయిన ప్రధాన కూడళ్ళు  ప్రజాశక్తి – యంత్రాంగం : సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాలలోని రోడ్లు, ప్రధాన జంక్షన్ లు కర్ఫ్యూ విధించినట్లు …

హైదరాబాద్‌ మహిళకు 2023 ఇన్ఫోసిస్‌ అవార్డ్‌ .. భారీ ప్రైజ్‌ మనీ

Jan 16,2024 | 11:30

హైదరాబాద్‌ : అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌ మహిళ ‘కరుణ మంతెన’కు టెక్‌ దిగ్గజం 2023 ఇన్ఫోసిస్‌ అవార్డు అందించింది. సైన్స్‌లో…

ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద ఓ మూటలో మృతదేహం..!

Jan 16,2024 | 11:05

తెలంగాణ : హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగు రోడ్డు వద్ద ఓ మూటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధి బ్రహ్మణపల్లి…

మరోసారి విశాఖలో అలరించనున్న మెరైన్ ఎగ్జిబిషన్

Jan 16,2024 | 10:48

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : గడిచిన 20 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహిస్తున్నఎగ్జిబిషన్ ఈ ఏడాది కూడా విశాఖ వాసులను అలరించడానికి సిద్ధం అయింది. కనుమ పండుగను…

మటన్, చికెన్ ధరలకు రెక్కలు

Jan 16,2024 | 11:35

కిటకిటలాడిన మాంసం విక్రయ కేంద్రాలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సంక్రాంతి పండుగ నేపద్యంలో మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా, పేద ధనిక…

నేడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సుప్రీం తీర్పు

Jan 16,2024 | 09:15

ఢిల్లీ : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం అక్టోబర్…

నేడు ఏపీకి రానున్న ప్రధాని మోడీ

Jan 16,2024 | 12:31

పెనుకొండ : ప్రధాని నరేంద్రమోదీ నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక…

అధికార లాంఛనాలతో ఆర్మీ ఉద్యోగి అంత్యక్రియలు

Jan 16,2024 | 21:48

ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల) : విధి నిర్వహణలో భాగంగా కాశ్మీర్‌ లోయలో పడి మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి పప్పల శ్రీరాములు అంతిమయాత్ర బాపట్ల జిలా భట్టిప్రోలు మండలం…

విచారణకు హాజరు కాలేను.. ఈడీకి కవిత లేఖ

Jan 15,2024 | 20:34

హైదరాబాద్‌ : లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ సోమవారం కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.…