రాష్ట్రం

  • Home
  • విశాఖకు క్యాంపు కార్యాలయాల జిఓపై రిట్‌ప్రభుత్వ అభ్యంతరం

రాష్ట్రం

విశాఖకు క్యాంపు కార్యాలయాల జిఓపై రిట్‌ప్రభుత్వ అభ్యంతరం

Dec 6,2023 | 22:04

– ఈనెల 8కి విచారణ  వాయిదా ప్రజాశక్తి-అమరావతివిశాఖపట్నంలో క్యాంపు కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం అనువైన ప్రదేశాలు గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఓను సవాల్‌ చేస్తూ హైకోర్టులో…

డిసెంబర్‌ 12కు చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Dec 6,2023 | 15:57

అమరావతి: ఉచిత ఇసుక కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. న్యాయస్థానం…

ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పది : గవర్నర్‌ తమిళిసై

Dec 6,2023 | 15:31

హైదరాబాద్‌ : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్‌ అంబేద్కర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని…

తలశిల రఘురామ్‌ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌

Dec 6,2023 | 15:48

ప్రజాశక్తి-విజయవాడ: వైసిపి నేత, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌ దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ,…

‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు

Dec 6,2023 | 15:15

తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ ఒకటి. చెప్పిన విధంగానే మహిళల ఉచిత ప్రయాణంకు ఏర్పాట్లు…

రేవంత్‌ సీఎం అని ముందే చెప్పాను : బండ్ల గణేశ్‌

Dec 6,2023 | 15:03

హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని తాను నెలరోజుల క్రితమే చెప్పానని.. అదే నిజమైందని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ అన్నారు. ఎల్బీ స్టేడియంలో మీడియాతో ఆయన…

డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉద్యోగులు సంబరాలు

Dec 6,2023 | 14:55

ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో డా.బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు…

టిడిపి అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ భేటీ

Dec 6,2023 | 14:37

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను పవన్‌ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య…

ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి

Dec 6,2023 | 14:27

ఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఆయన ముఖ్యమంత్రిగా…