రాష్ట్రం

  • Home
  • విజయవాడ నుండి ముంబైకి డైలీ ఫ్లైట్‌ – టికెట్‌ ధర ఎంతంటే ?

రాష్ట్రం

విజయవాడ నుండి ముంబైకి డైలీ ఫ్లైట్‌ – టికెట్‌ ధర ఎంతంటే ?

May 18,2024 | 12:36

గన్నవరం (విజయవాడ) : విజయవాడ నుండి ముంబైకి ఫ్లైట్‌ లో వెళ్లాలనుకునేవారికి తాజాగా… ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బెజవాడ నుంచి దేశ వాణిజ్య రాజధాని…

ఏపీలో ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే..!

May 18,2024 | 12:21

అమరావతి: ఏపీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిందేనని సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..…

నత్త నడకన జలజీవన్‌ మిషన్‌ పనులు

May 18,2024 | 12:19

– 2 ఏళ్లుగా పనిచేయని ఎర్రపోతవరం వాటర్‌ ట్యాంక్‌ ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ పరిశుభ్రతమైన రక్షిత మంచినీరు అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం…

బిజెపితో అంటకాగటం శోచనీయం

May 18,2024 | 12:05

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రజాశక్తి-విజయవాడ : దేశంలో ప్రజాగ్రహంతో బిజెపి ఓట్లు, సీట్లు తగ్గుతున్నా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసిపిలు.. బిజెపిని…

సచివాలయంలో ధరణి కమిటి సమావేశం.. అప్లికేషన్లపై సమీక్ష

May 18,2024 | 11:45

హైదరాబాద్‌: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్‌ పై కమిటీ సమీక్షించనుంది.…

TS ఇఎపిసెట్‌ -2024 ఫలితాలు విడుదల

May 18,2024 | 12:00

హైదరాబాద్‌ : టీఎస్‌ ఇఎపిసెట్‌ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి కలిసి…

సిఎం జగన్‌ పర్యటన సమయంలో విమానాశ్రయంలో అనుమానాస్పద వ్యక్తి

May 18,2024 | 21:14

 అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజాశక్తి – గన్నవరం : సిఎం జగన్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఎన్‌ఆర్‌ఐ…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ..

May 18,2024 | 11:07

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు…

హైదరాబాద్‌ మెట్రో వేళలు మార్పు

May 18,2024 | 10:59

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేళ్లలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి…