రాష్ట్రం

  • Home
  • వైరల్‌ వీడియో – కెటిఆర్‌ ట్వీట్‌ – ఖండించిన కర్నాటక సిఎం

రాష్ట్రం

ప్రజావాణికి భారీ స్పందన

Dec 19,2023 | 12:47

హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు ముఖ్యంగా భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ…

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌లో ఐటి దాడులు..

Dec 19,2023 | 12:08

ప్రజాశక్తి-కడప : కడపలోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటి దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి షిర్డీ సాయి కంపెనీ, కార్యాలయాలు, ఇళ్లలో అధికారులు తనిఖీలు…

రాబోయే ఎన్నికలలో పోటి చేస్తా : మంత్రి రోజా

Dec 19,2023 | 12:38

ప్రజాశక్తి-నగరి : తిరుపతి : తనకు ఈ సారి టికెట్‌ రాదని కొంతమంది ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు…

లిక్కర్‌ స్కాం కేసులో రామచంద్ర పిళ్లైకి బెయిల్‌

Dec 19,2023 | 11:34

హైదరాబాద్‌ : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుడు, వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. భార్య అనారోగ్యంతో ఉందంటూ బెయిల్‌ కోసం పిళ్లై…

యువగళం ముగింపు సభకు 5 ప్రత్యేక రైళ్లు : అచ్చెన్నాయుడు

Dec 19,2023 | 11:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యువగళం ముగింపు సభకు ఐదు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర…

ఎనిమిదో రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె

Dec 19,2023 | 17:30

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. రోజురోజుకూ ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది.  …

నేడు ఢిల్లీకి రేవంత్‌ రెడ్డి…

Dec 19,2023 | 11:14

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ,…

గోదావరి జిల్లాల లెక్క తేలిందా ?

Dec 19,2023 | 11:13

తాడేపల్లికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును వైసిపి ముమ్మరం చేసింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో…