రాష్ట్రపతి ముర్ము కు ఘనంగా వీడ్కోలు
హైదరాబాద్ : శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీకి పయనమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిలు ఘనంగా వీడ్కోలు పలికారు. బొల్లారంలోని…
హైదరాబాద్ : శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీకి పయనమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిలు ఘనంగా వీడ్కోలు పలికారు. బొల్లారంలోని…
హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టిఎస్ఆర్టీసి యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం…
-అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్ బిజీబిజీ ప్రజాశక్తి- కడప ప్రతినిధివైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఏర్పాటైన సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమ జిల్లా పారిశ్రామిక ప్రగతికి మరో…
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. త్వరలో ఈ కేసుపై వివరాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.…
హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా తమ బతుకుదెరువు దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి…
కడప : ఎపి ముఖ్యమంత్రి జగన్ శనివారం ఉదయం కడపకు చేరుకున్నారు. సెంచురీ ప్లై ఇండిస్టీస్ను సిఎం ప్రారంభించారు. రూ.1000 కోట్లతో ఈ యూనిట్ ను ఏర్పాటు…
ప్రజాశక్తి-అమరావతి : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇటీవలే…
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్వాడి కార్యకర్తలు హరికథ చెబుతూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరి కథలు చెప్పకుండా తమ…