నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు ముందు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కోవాలక్ష్మి,మాగంటి గోపినాథ్,…
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు ముందు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కోవాలక్ష్మి,మాగంటి గోపినాథ్,…
పరారీలో ఉన్న నిందితుడు ముసలి నాయుడు క్లూస్ టీంతో దర్యాప్తు జరిపిస్తున్న పోలీసులు ప్రజాశక్తి-జియ్యమ్మవలస : మద్యం మత్తు మనిషిని పశువుగా మారుస్తుందనడానికి నిదర్శనమే ఈ హత్య.…
ప్రజాశక్తి-తెనాలి : టిడిపి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఆలపాటి తెనాలి టికెట్ ఆశించినా పొత్తులో టిక్కెట్…
విశాఖపట్నం : విశాఖ పోర్టులోని కంటెయినర్లో డ్రగ్స్ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతోందని నగర సిపి రవిశంకర్ అన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
ప్రజాశక్తి-కంకిపాడు : పెనమలూరు సీటుపై ఉత్కంఠ వీడింది. టిడిపి అభ్యర్థిగా బోడే ప్రసాద్ ను టిడిపి అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల విడుదల చేసిన తొలి రెండు…
న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకే…
ప్రజాశక్తి-యు కొత్తపల్లి : కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలో సంధ్యా రొయ్యల పరిశ్రమంలో గురువారం అర్ధరాత్రి నుండి సిబిఐ దాడులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు సభ్యులు గల…
ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వ్యక్తి డా.అంబేడ్కర్ ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కొందరు దళిత నేతలు పెనుగొండ పోలీస్…
తెలంగాణ : అలంపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్ వేశారని, విజయుడి…