రాష్ట్రం

  • Home
  • టిడ్కో ఇళ్ల పంపిణీలో దగా

రాష్ట్రం

టిడ్కో ఇళ్ల పంపిణీలో దగా

Feb 14,2024 | 21:55

-భారీగా తరలచ్చిన జనం… నిరాశతో వెనక్కి -పట్టా చించేసిన లబ్ధిదారుడు నిరసన ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి: టిడ్కో ఇళ్ల పంపిణీలో దగా పట్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం…

కంటైనర్‌ టెర్మినల్‌ చెన్నయ్ కు తరలింపు దుర్మార్గం

Feb 14,2024 | 21:32

-రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కార్మిక, రైతు, ప్రజా సంఘాలు ప్రజాశక్తి-నెల్లూరు :కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కంటైనర్‌ టెర్మినల్‌ను చెన్నరుకి తరలించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని తక్షణమే…

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల- మే 13 నుంచి ఇఎపిసెట్‌

Feb 14,2024 | 21:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రానున్న విద్యా సంవత్సరం…

నిందితులను శిక్షించాలి

Feb 14,2024 | 20:53

– రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు -తహశీల్దార్‌ రమణయ్య కుటుంబ సభ్యులకు పరామర్శ ప్రజాశక్తి – నందిగాం (శ్రీకాకుళం) :తహశీల్దార్‌ సనపల రమణయ్యను హత్య…

18న గ్రూప్‌-2 అవగాహనా సదస్సు

Feb 14,2024 | 20:27

– పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-గుంటూరు:గ్రూప్‌-2 పరీక్ష రాసే అభ్యర్ధుల కోసం గుంటూరు జిల్లా ఎసి కాలేజి ఆడిటోరియంలో ఈ నెల 18వ తేదీ…

అభిమానుల ప్రేమను మర్చిపోలేం : భువనేశ్వరి

Feb 14,2024 | 21:27

ప్రజాశక్తి-బత్తలపల్లి  : టిడిపి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అభిమానులు చూపిస్తున్న ప్రేమ వేలకట్టలేనిదని, ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేమని నారా భువనేశ్వరి అన్నారు. సత్యసాయి…

అవినీతికి పాల్పడ్డ వారిపై న్యాయవిచారణ

Feb 14,2024 | 20:30

– శంఖారావం సభల్లో నారా లోకేష్‌ ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి:వైసిపి ఐదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులపైనా, అధికారులపైనా జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ వేసి శిక్షలు పడేలా చర్యలు…

ఐఎఎస్‌ల బదిలీలు

Feb 14,2024 | 20:24

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఐఎఎస్‌ అధికారులను బదిలీలు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం…

తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!

Feb 14,2024 | 18:38

తెలంగాణ: మార్చికి ముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని…