రాష్ట్రం

  • Home
  • ధాన్యం కొనుగోళ్లపై ఎన్నికల ఎఫెక్ట్‌

రాష్ట్రం

ధాన్యం కొనుగోళ్లపై ఎన్నికల ఎఫెక్ట్‌

May 19,2024 | 04:09

70 శాతానికే లక్ష్యం పరిమితం  సిసిఆర్‌సి కార్డులు లేక బయట మార్కెట్‌ను ఆశ్రయిస్తున్న కౌలుదారులు  వాతావరణ మార్పులతో అన్నదాతల్లో ఆందోళన ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ధాన్యం…

గుండె వైద్యులు కావడమే లక్ష్యం

May 19,2024 | 00:00

 తెలంగాణ ఇఎపిి సెట్‌ మొదటి ర్యాంకర్‌ ప్రణీత ప్రజాశక్తి- మదనపల్లి (అన్నమయ్య జిల్లా) : గుండె వైద్య నిపుణులు కావాలని తన ఆశయమని తెలంగాణ ఇఎపి సెట్‌లో…

తడిసిన ప్రతి గింజా కొంటాం : మంత్రి సీతక్క

May 18,2024 | 23:58

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : తడిచిన ప్రతీ గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని…

న్యాయవ్యవస్థ పరిరక్షణకు ప్రజాస్వామికవాదులు నడుం కట్టాలి

May 18,2024 | 23:55

 ‘ప్రబీర్‌ పుర్కాయస్థ’ విడుదలను స్వాగతిస్తూ జరిగిన సభలో వక్తలు  ‘అలుపెరగని పోరాటం’ ఆవిష్కరించిన ఎంఎల్‌సి లక్ష్మణరావు ప్రజాశక్తి- విజయవాడ : న్యాయవ్యవస్థ పరిరక్షణకు ప్రజాస్వామికవాదులు నడుం కట్టాలని…

స్ట్రాంగ్‌ రూమ్స్‌ భద్రతపై ఇసి ఫోకస్‌

May 19,2024 | 00:12

మూడంచెల భద్రతతో కట్టుదిట్టం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో, ఎచ్చెర్ల,ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఇవిఎమ్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్స్‌ భద్రతపై ఎన్నికల కమిషన్‌ ఫోకస్‌…

తెలంగాణ ఎప్‌సెట్‌లో మన రాష్ట్ర విద్యార్థులకే టాప్‌ ర్యాంకులు

May 19,2024 | 00:10

 ఉత్తీర్ణతలో అమ్మాయిలదే ఆధిక్యం  ఇంజనీరింగ్‌లో జ్యోతిరాధిత్య, అగ్రికల్చర్‌లో ప్రణీత ప్రథమం ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం…

జూన్‌ 15 నుండి ముంబై-విజయవాడ సర్వీస్‌

May 18,2024 | 21:51

ప్రజాశక్తి-గన్నవరం : ఎయిరిండియా విమాన సంస్థ జూన్‌ 15 నుంచి ముంబై- విజయవాడ మధ్య విమాన సర్వీసును నడపనుంది. బోయింగ్‌ ఎ320 విమానంలో 180 మంది ప్రయాణికులు…

‘ఉక్కు’ ప్రయివేటీకరణ కుట్రలను తిప్పికొడతాం

May 18,2024 | 21:36

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు కేంద్ర బిజెపి చేస్తున్న కుట్రలను, అందుకు సహకరిస్తూ స్టీల్‌ యాజమాన్యం చేపడుతున్న చర్యలను పోరాటాలతో తిప్పికొడతామని…

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై అవగాహన కల్పించండి : ఇసికి టిడిపి విజ్ఞప్తి

May 18,2024 | 22:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అవగాహన కల్పించాలని టిడిపి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి…