రాష్ట్రం

  • Home
  • అధికారంలోకి రాగానే ‘ఐప్యాక్‌’పై చర్యలు : దేవినేని

రాష్ట్రం

అధికారంలోకి రాగానే ‘ఐప్యాక్‌’పై చర్యలు : దేవినేని

May 16,2024 | 22:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వలంటీరు వ్యవస్థ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వైసిపి ప్రభుత్వం ‘ఐప్యాక్‌’కు కట్టబెట్టిందని, తాము అధికారంలోకి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామని టిడిపి…

చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు..  గవర్నరుకు వైసిపి ఫిర్యాదు

May 16,2024 | 21:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే వైసిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసిపి పేర్కొంది. తక్షణమే చంద్రబాబు,…

పులివర్తి నానికి భద్రత హైకోర్టుకు తెలిపిన పోలీసులు

May 16,2024 | 21:24

ప్రజాశక్తి-అమరావతి : చంద్రగిరి శాసనసభ టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రత కల్పించినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అదే విధంగా దాడి…

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ జమచేయాలి : ఎపి రైతు సంఘం

May 16,2024 | 21:22

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్లో కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి తక్షణమే ఆదుకోవాలని రైతు…

నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు

May 16,2024 | 21:19

కడప జైలుకు తరలింపు ప్రజాశక్తి -తిరుపతి సిటీ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇవిఎంల స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద టిడిపి చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై…

కార్యకర్తల కృషి అభినందనీయం

May 16,2024 | 21:59

 సిపిఎం నేతలు గఫూర్‌, మధు ప్రజాశక్తి – కర్నూలు హాస్పిటల్‌ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిపిఎం అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ…

కృష్ణా సిమెంటు కార్మికులకు నష్టపరిహారం ఇప్పించాలి

May 16,2024 | 22:23

 సిఎస్‌కు సిపిఎం లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కృష్ణా సిమెంటు కంపెనీ యాజమాన్యం అక్రమ లాకౌట్‌ వల్ల కార్మికులకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలని సిపిఎం…

ఈ-ఆఫీస్‌ మూసివేతపై గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..

May 16,2024 | 19:47

ప్రజాశక్తి-అమరావతి: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మే 17 నుంచి 25వరకు అప్గ్రేడ్‌ పేరుతో ఈ-ఆఫీస్‌ మూసివేత నేపథ్యంలో…

బీటెక్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. విద్యార్థిని పరిస్థితి విషమం

May 16,2024 | 16:45

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఐసిఎఫ్‌ఐ యూనివర్సిటీ హాస్టల్‌లో బీటెక్‌ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్‌ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్‌లో ఆగంతకులు యాసిడ్‌ పోశారు.…