రాష్ట్రం

  • Home
  • తెలుగు విద్యార్థులను రప్పించేందుకు కిర్గిజ్‌స్థాన్‌ నుంచి 2 విమానాలు – ఎపి ఎన్‌ఆర్‌టి

రాష్ట్రం

తెలుగు విద్యార్థులను రప్పించేందుకు కిర్గిజ్‌స్థాన్‌ నుంచి 2 విమానాలు – ఎపి ఎన్‌ఆర్‌టి

May 24,2024 | 08:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కిర్గిజ్‌స్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎపి ఎన్‌ఆర్‌టి సొసైటీ సిఇఒ హేమలత తెలిపారు. విదేశీ వ్యవహారాలశాఖ గురువారం నుంచి…

ఇల్లు కట్టేదెలా..!

May 24,2024 | 08:51

-భారంగా నిర్మాణ సామగ్రి ధరలు – రెండు గదులు, హాలుతో ఇంటి నిర్మాణానికి రూ.20 లక్షలుపైనే -హడలిపోతున్న సామాన్య ప్రజానీకం ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి :సామాన్య…

పలు రైళ్లు రద్దు

May 24,2024 | 08:45

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : పుండి – నౌపడా – కోటబొమ్మాళి సెక్షన్‌లో వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా నౌపడా యార్డ్‌, పర్లాకిమిడి యార్డ్‌ మీదుగా మే…

ఏజెన్సీలో విజృంభిస్తున్న మలేరియా – పెరుగుతున్న జ్వర పీడితులు

May 24,2024 | 08:34

– రోగులతో కిటకిటలాడిన ఏరియా ఆస్పత్రి ప్రజాశక్తి-సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) :ఏజెన్సీలో వైరల్‌ జ్వరాలు, మలేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రోగులతో…

సిపిఎఫ్‌ ఫ్యాక్టరీ మూసివేత – రోడ్డున పడ్డ కార్మికులు

May 24,2024 | 08:03

ప్రజాశక్తి- గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా గనఫవరం మండలం సరిపల్లిలో చేపలు, రొయ్యల మేత తయారీ (సిపిఎఫ్‌) ఫ్యాక్టరీని యాజమాన్యం గురువారం మూసివేసింది. దీంతో, ప్రస్తుతం…

ప్ర్రయివేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా- ఇద్దరు చిన్నారులు మృతి

May 24,2024 | 08:01

– 20 మందికి పైగా గాయాలు ప్రజాశక్తి-గోనేగండ్ల (కర్నూలు) :ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు.…

సిపిఎం సీనియర్‌ నేత అనంతరామ శర్మ కన్నుమూత

May 24,2024 | 07:55

– స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు పెన్నా అనంతరామ శర్మ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా…

ఉపాధి హామీ భిక్ష కాదు.. పేదల హక్కు

May 24,2024 | 07:53

– వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా) :ఉపాధి హామీ చట్టం భిక్ష కాదని,పేదల హక్కు అని, ఉపాధిని…

ముగిసిన ఇఎపిసెట్‌ – 93.47 శాతం హాజరు

May 24,2024 | 07:43

– అగ్రీకల్చర్‌, ఫార్మసీ ప్రాథమిక కీ విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎపి ఇఎపిసెట్‌ా2024) గురువారంతో ముగిసింది. ఈ నెల…