తెలుగు విద్యార్థులను రప్పించేందుకు కిర్గిజ్స్థాన్ నుంచి 2 విమానాలు – ఎపి ఎన్ఆర్టి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కిర్గిజ్స్థాన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎపి ఎన్ఆర్టి సొసైటీ సిఇఒ హేమలత తెలిపారు. విదేశీ వ్యవహారాలశాఖ గురువారం నుంచి…