రాష్ట్రం

  • Home
  • నేడు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం

రాష్ట్రం

నేడు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం

Mar 27,2024 | 08:57

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఈ నెల 27న చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ప్రజాగళం యాత్ర చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 10.15గంటలకు…

నేటి నుంచి జగన్‌ ‘మేమంతా సిద్ధం’

Mar 27,2024 | 08:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుండి ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ…

పలుచోట్ల నగదు పట్టివేత

Mar 26,2024 | 23:16

ప్రజాశక్తి-యంత్రాంగం:ఎన్నికల కోడ్‌ అమలవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అక్రమ నగదు సరఫరాను పోలీసులు అడ్డుకుంటున్నారు. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న…

బాలికలు, మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విధాన నిర్ణయం

Mar 26,2024 | 22:41

– ప్రభుత్వానికి హైకోర్టు సూచన ప్రజాశక్తి-అమరావతి :బాలికలు, మహిళల అక్రమ రవాణా కాకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిస్సహాయ…

‘ఉక్కు’ ప్రయివేటీకరణను అడ్డుకుంటాం

Mar 26,2024 | 21:40

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను పోరాటాలతో అడ్డుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌…

ఇంటింటి ప్రచారానికి నిబంధనలను పున:పరిశీలించాలి: సిపిఎం

Mar 26,2024 | 23:36

అమరావతి: ఎన్నికల్లో కరపత్రాల పంపిణీకి, ఇంటింటి ప్రచారానికి కూడా 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలన్న నిబంధనలను పున : పరిశీలించాలని సిపిఎం కోరింది. సమావేశానికి హాజరైన…

అగ్రకుల దురహంకారులను అరెస్టు చేయాలి – కెవిపిఎస్‌

Mar 26,2024 | 22:46

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో డిప్లమో చదువుతున్నబొనిగల నవదీప్‌, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరివారిపాలెంలో యలమర్తి ఆంజనేయులుపై దాడిచేసిన అగ్రకుల దురహంకారులను…

వైసిపి బరితెగింపు !

Mar 26,2024 | 21:37

– గొడౌన్‌లో భారీగా డంప్‌ చేసిన ప్రచార సామగ్రి – పట్టుబడిన చేతి గడియారాలు, టోపీలు, గొడుగులు – ఎన్నికల తాయిలాల లారీని అడ్డుకున్న టిడిపి ప్రజాశక్తి…

ఇంటింటి ప్రచారానికీ అనుమతా? -పార్టీల తీవ్ర అభ్యంతరం

Mar 26,2024 | 22:36

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడానికి, కరపత్రాలు పంచడానికి కూడా ముందస్తు అనుమతులు తప్పనిసరిఅంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ) ముఖేష్‌కుమార్‌…