రాష్ట్రం

  • Home
  • మనోహర్‌తో వంగవీటి రాధా భేటీ

రాష్ట్రం

మనోహర్‌తో వంగవీటి రాధా భేటీ

Mar 18,2024 | 23:35

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సోమవారం రాత్రి కలిశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన…

పన్ను చెల్లించకపోతే కుళాయి కనెక్షన్‌ కట్‌

Mar 18,2024 | 23:33

 నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆదేశం ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు నగర వ్యాప్తంగా కుళాయి పన్నులు ఇప్పటి వరకూ చెల్లించని మొండి బకాయిదారులను గుర్తించి వెంటనే…

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి

Mar 18,2024 | 23:31

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ పోరాటంలో ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు రామస్వామి పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను…

జగన్‌వి కుల, మత రాజకీయాలు :  టిడిపి అధినేత చంద్రబాబు

Mar 18,2024 | 23:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కోడికత్తి డ్రామా నుంచి బాబాయి హత్య వరకూ అన్ని అస్త్రాలూ ఉపయోగించిన జగన్‌ ఇప్పుడు కుల, మత రాజకీయాలు చేస్తున్నారని టిడిపి అధినేత…

డిఎస్‌సిని వాయిదా వేయాలి : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Mar 18,2024 | 23:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎంపిక (డిఎస్‌సి) పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌…

ప్రజాగళంపేరుతో మరో మోసం : సజ్జల రామకృష్ణారెడ్డి

Mar 18,2024 | 23:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజాగళం పేరుతో టిడిపి, జనసేన, బిజెపి లు రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాయని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు…

ప్రభుత్వ వెబ్‌సైట్లలో జగన్‌ బొమ్మ తొలగించండి

Mar 18,2024 | 22:47

 సిఇఒకు అచ్చెన్నాయుడు ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రుల ఫొటోలు తొలగించాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు…

‘రాజకీయ’ సామగ్రితో పరీక్షకు రావద్దు

Mar 18,2024 | 22:41

 పలమనేరు ఘటనతో అధికారుల ఆదేశాలు ప్రజాశక్తి – యంత్రాంగం : రాజకీయ నాయకుల ఫొటోలు ఉన్న ప్యాడ్లతో విద్యార్ధులు పరీక్షకు రావద్దని విద్యాశాఖాధికారులు పదో తరగతి విద్యార్థులకు…

డాక్టర్‌ త్రిపుర సుందరి ఇకలేరు

Mar 18,2024 | 22:53

సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం  రేపు హైదరాబాద్‌లో అంత్యక్రియలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిపిఎం అగ్రనేత మాకినేని బవసపున్నయ్య కోడలు, ప్రజావైద్యులు డాక్టర్‌ త్రిపుర…