రాష్ట్రం

  • Home
  • వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

రాష్ట్రం

వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Jan 11,2024 | 14:52

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో శుక్రవారం తీర్పును వెలువరించనుంది.…

హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ

Jan 11,2024 | 14:40

కంచికచర్ల: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర…

వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరు..!

Jan 11,2024 | 12:46

ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు ప్రజాశక్తి-కాకినాడ : ఏలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లడానికి ఆసక్తిగా లేరని,…

లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు నేతలు

Jan 11,2024 | 12:37

ప్రజాశక్తి-అమరావతి : కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్‌ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ కైపా పద్మాలతారెడ్డి,…

విశాఖలో మున్సిపల్‌ కార్మికుల సభ

Jan 11,2024 | 12:42

ప్రజాశక్తి-విశాఖ :  మున్సిపల్‌ కార్మికులు 16 రోజులుగా నిర్వహించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మున్సిపల్ కార్మికులు…

ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

Jan 11,2024 | 12:26

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను అసెంబ్లీ…

ముద్రగడను కలిసిన జ్యోతుల నెహ్రూ

Jan 11,2024 | 11:26

ప్రజాశక్తి-కాకినాడ : టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముద్రగడను కిర్లంపూడిలోని తన నివాసంలో కలిశారు. ఇర్రిపాకలో జరిగే మహా కుంభాభిషేకానికి ఆహ్వానం…

ఎంపీ కేశినేని నానిపై చిన్ని తీవ్ర విమర్శలు

Jan 11,2024 | 10:56

ప్రజాశక్తి-అమరావతి :సీఎం జగన్‌ను కలిసిన అనంతరం కేశినేని నాని విమర్శలు చేసిన నేపథ్యంలో చిన్ని స్పందించారు. లోకేషను, విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని అన్నారు. నాలుగేళ్ల…

30 కేజీల గంజాయి స్వాధీనం.. 10 మంది అరెస్టు

Jan 11,2024 | 10:22

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. 6 బస్సుల్లో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని…