రాష్ట్రం

  • Home
  • వలసల నివారణకు చర్యలు : ‘రా కదలి రా’ సభల్లో చంద్రబాబు

రాష్ట్రం

వలసల నివారణకు చర్యలు : ‘రా కదలి రా’ సభల్లో చంద్రబాబు

Jan 29,2024 | 10:23

20 లక్షల ఉద్యోగాలు, మూడువేలు నిరుద్యోగ భృతి ప్రజాశక్తి – కర్నూలు, నెల్లూరు ప్రతినిధి : వలసలను ఆపే బాధ్యత తాము తీసుకుంటామని టిడిపి జాతీయ అధ్యక్షులు…

ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి

Jan 29,2024 | 09:07

నల్గొండ : నల్గొండలో ఆదివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అద్దంకి, నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…

గ్రామ పంచాయితీల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి: తమ్మినేని వీరభద్రం

Jan 29,2024 | 07:44

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామపంచాయితీలు కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతుందున తక్షణమే ఎన్నికలను నిర్వహించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలక వర్గాలను రద్దు చేసి స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలని…

‘హోదా’ మాట తప్పిన మోడీ..కేడినే

Jan 29,2024 | 07:43

-బిజెపి కేడీల పార్టీ- మద్దతిచ్చిన బాబూ, జగన్‌ అన్నా కేడీలే – తిరుపతి సభలో షర్మిల తిరుపతి :తిరుపతిలో ఆదివారం నిర్వహించిన సభలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌…

పసుపు రైతులకు పరిహారమివ్వాలి-ఎపి రైతు సంఘం

Jan 29,2024 | 07:43

ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా):కోల్డ్‌ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు ప్రకృతి విపత్తుల నిధి నుండి పరిహారం ఇవ్వాలని ఎపి రైతు సంఘం…

‘ఉక్కు’పై జివిఎల్‌ తప్పుడు మాటలను ఖండిస్తూ ఆందోళన

Jan 29,2024 | 07:43

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం):విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణపై బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు తప్పుడు ప్రకటనలను ఖండిస్తూ విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌…

మృతదేహంతో ధర్నా.. వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

Jan 29,2024 | 07:42

వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్‌ఐ వేధింపుల కారణంగా మండలంలోని బంగారుపెంట గ్రామానికి చెందిన మత్స్యకారుడు దుర్గారావు(40) ఆత్మహత్య…

భారీగా ఐఎఎస్‌ల బదిలీ

Jan 29,2024 | 07:41

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఇల్లకియా ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఎఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌…

ఒపిఎస్‌ను పునరుద్ధరించాల్సిందే

Jan 29,2024 | 07:40

-యుటిఎఫ్‌ సభలో వక్తల డిమాండ్‌ -ఫిబ్రవరి ఒకటి నుంచి ఉద్యమ కార్యాచరణ -ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:ఒపిఎస్‌ను అమలు చేయాల్సిందేనని పలువురు…