రాష్ట్రం

  • Home
  • నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్‌?.. షర్మిలకు మంత్రి రోజా కౌంటర్‌

రాష్ట్రం

నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్‌?.. షర్మిలకు మంత్రి రోజా కౌంటర్‌

Feb 23,2024 | 12:26

తిరుమల: ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలకు మంత్రి రోజా కౌంటరిచ్చారు. ‘నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్‌..? తెలంగాణ బిడ్డను అని చెప్పుకుని.. ఇప్పుడు ఏపీ గురించి హడావిడి చేస్తున్నారని షర్మిలపై…

2వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం‘ పాదయాత్ర

Feb 23,2024 | 11:44

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ రెండో రోజు శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో ఈ పాదయాత్ర ఈరోజు…

ఎపి సిఎం జగన్‌ పై ఎంపి రఘురామ ఈసీకి ఫిర్యాదు

Feb 23,2024 | 11:33

అమరావతి : ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ … కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపి రఘురామ ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత భద్రత పేరుతో…

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

Feb 23,2024 | 11:18

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు :  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్‌, ఇంటర్‌, టెట్‌, డిఎస్‌సిలపై సమీక్ష ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :   …

ఏలూరులో వామపక్షాల ధర్నా

Feb 23,2024 | 11:14

ఏలూరు : ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పట్ల మోడీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ వద్ద శుక్రవారం…

భారీగా తగ్గిన కేంద్ర నిధులు

Feb 23,2024 | 11:08

 జనవరి లెక్కలు తేల్చిన పిఏజి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి –  అమరావతి : ఈ ఆర్థిక సంవత్సరంలో 10 నెలలు గడిచిపోయాయి. అయితే ఆదాయం మాత్రం ఆశించిన…

విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి : సిహెచ్‌.బాబూరావు

Feb 23,2024 | 11:08

విజయవాడ : ” విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి ” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విజయవాడ…

రైతుల ప్రాణాలు తీస్తున్న బిజెపిని గద్దెదించండి

Feb 23,2024 | 10:54

 ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభోత్సవంలో శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్‌లో బాబూరావు పాదయాత్ర ప్రజాశక్తి – అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ) :    కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రంలోని బిజెపి…

28న ఉమ్మడి బహిరంగ సభ

Feb 23,2024 | 10:07

తాడేపల్లిగూడెంలో నిర్వహణకు టిడిపి-జనసేన నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 28వ తేదిన ఉమ్మడిగా భారీ బహిరంగ సభను నిర్ణయించాలని టిడిపి-జనసేన నిర్ణయించాయి.…