రాష్ట్రం

  • Home
  • మైనింగ్‌ డైరెక్టరుగా వెంకటరెడ్డి నియామకంపై పిల్‌

రాష్ట్రం

మైనింగ్‌ డైరెక్టరుగా వెంకటరెడ్డి నియామకంపై పిల్‌

Feb 15,2024 | 09:23

ప్రజాశక్తి-అమరావతి : గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌లో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. డైరెక్టరు పోస్టులో ఆయనను ఎలా…

ఇసుక అక్రమ మైనింగ్‌ వాస్తవమే 

Feb 15,2024 | 09:21

హైకోర్టుకు తెలిపిన కేంద్ర అటవీశాఖ ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో ఇసుక అక్రమంగా మైనింగ్‌ జరుగుతోందని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ (ఎంఒఇఎఫ్‌) బుధవారం హైకోర్టుకు నివేదించింది. జిసికెసి…

సుప్రీం గైడ్‌లైన్స్‌కు లోబడే యాడ్స్‌

Feb 15,2024 | 09:17

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి : వైసిపి రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించేలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రకటనలు…

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం : మంత్రి అమర్‌నాథ్‌

Feb 15,2024 | 09:16

అమరావతి బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌…

ఉమ్మడి రాజధానిపై.. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు 

Feb 15,2024 | 09:14

విభజన చట్టంలోని ప్రతి హామీనీ నెరవేర్చాలనేదే వైసిపి అజెండా : బొత్స ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ఉమ్మడి రాజధాని విషయమై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని…

ఆశా వర్కర్లుగా మార్పు చేయాలి 

Feb 15,2024 | 09:13

సిహెచ్‌డబ్ల్యూల రిలే దీక్షలు ప్రారంభం ప్రజాశక్తి- యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు (సిహెచ్‌డబ్ల్యులు) బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.…

ముగిసిన ‘అనంత’ బాలోత్సవం

Feb 15,2024 | 09:10

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం నగరంలోని ఆర్ట్ప్‌ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ‘అనంత బాలోత్సవం’ బుధవారంతో ముగిసింది. మూడు రోజులపాటు ఉత్సాహ భరితవాతారణం,…

బకాయిల కోసం పోరు 

Feb 15,2024 | 09:08

నల్లబ్యాడ్జీలతో నిరసన 30 శాతం ఐఆర్‌ తక్షణమే చెల్లించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం : 30 శాతం ఫిట్‌మెంట్‌తో 12వ…

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం : తెలంగాణ సిఎం రేవంత్‌ 

Feb 15,2024 | 08:53

కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేత ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో’నిరుద్యోగులారా అధైర్యపడకండి .. మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.…