రాష్ట్రం

  • Home
  • నోటీసులు, ముందస్తు అరెస్టులు

రాష్ట్రం

నోటీసులు, ముందస్తు అరెస్టులు

Jan 3,2024 | 09:05

  5వ తేదీలోగా విధుల్లో చేరాలంటూ అధికారుల హుకుం భగ్గుమన్న అంగన్‌వాడీలు ాఎక్కడికక్కడ నోటీసులు దహనం ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తలపెట్టిన కలెక్టరేట్ల వద్ద…

గిరిజనులకు, రైతులకు ‘హైడ్రో’ ముప్పు : సిపిఎం

Jan 2,2024 | 21:13

ప్రజాశక్తి – దేవరాపల్లి (అనకాపల్లి): గిరిజనులకు, రైతులకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుతో తీవ్ర ముప్పు వాటిళ్లనుందని, రైవాడ జలాశయానికి నష్టం జరగనుందని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి…

మాజీ మంత్రి దాడి వైసిపికి రాజీనామా.. రేపు టిడిపిలో చేరిక

Jan 2,2024 | 22:08

ప్రజాశక్తి- అనకాపల్లి :మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు రత్నాకర్‌, జైవీర్‌… వైసిపికి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల…

కాంగ్రెస్‌తో కలిసి నడుస్తా

Jan 2,2024 | 22:05

-రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం రేపు ఢిల్లీకి వెడుతున్నా : వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి- వేంపల్లె (వైఎస్‌ఆర్‌ జిల్లా), హైదరాబాద్‌ బ్యూరో :దేశంలో అతి పెద్ద…

మున్సిపల్‌ కార్మికులపై దాష్టీకం

Jan 2,2024 | 21:39

– పోటీ కార్మికులతో పనులు – అడ్డుకున్న కార్మికులు – విశాఖలో 500 మంది అరెస్టు – నరసరావుపేటలో పోటీ కార్మికులను దింపిన ఎమ్మెల్యే గోపిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా…

ఉరి తాళ్లతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

Jan 2,2024 | 21:09

– 14వ రోజుకు చేరిన సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం :సర్వ శిక్షా అభియాన్‌ ఉద్యోగుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన…

టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం

Jan 2,2024 | 20:34

– డబ్బులిస్తే ఐ-ప్యాక్‌ వాళ్లు సర్వే ఫలితాలు మారుస్తారు – పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు ప్రజాశక్తి- పూతలపట్టు (చిత్తూరు జిల్లా) టికెట్ల విషయంలో దళితులకు వైసిపి…

సంక్రాంతికి 32 స్పెషల్‌ ట్రైన్స్‌

Jan 2,2024 | 18:38

సికింద్రాబాద్‌: సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దఅష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో…