రాష్ట్రం

  • Home
  • శ్రీసిటి ఎమ్‌డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సిఎం

రాష్ట్రం

శ్రీసిటి ఎమ్‌డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సిఎం

Dec 14,2023 | 10:36

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:తిరుపతిలోని తాజ్‌హోటల్‌ నందు జరిగిన శ్రీసిటి ఎమ్‌డి రవిసన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు బుధవారం సాయంత్రం సిఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధువు నిరీష, వరుడు…

వ్యవస్థలు కుమ్మక్కయితే ప్రజాస్వామ్యానికి ముప్పు

Dec 14,2023 | 10:35

 సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : కార్యనిర్వహక వ్యవస్థ, శాసన వ్యవస్థతో కుమ్మక్కవడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేస్తాయని, రాజ్యాంగం నిర్ధేశించిన…

ఆదుకోండయ్యా..!

Dec 14,2023 | 10:30

వర్షాలు లేక పూర్తిగా నష్టపోయాం కేంద్ర కరువు బృందం ఎదుట రైతుల మొర ప్రజాశక్తి-అనంతపురం, కర్నూలు ప్రతినిధి:  ‘వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయి పూర్తిగా నష్టపోయాం… మీరే…

నేడు శ్రీకాకుళం జిల్లాలో సిఎం పర్యటన

Dec 14,2023 | 10:09

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పలాసలో నూతనంగా నిర్మించిన కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, కంచిలిలో వైఎస్‌ఆర్‌ సుజలధార…

నేవీ డిపో ఆపకుంటే ‘యుద్ధ’మే..!

Dec 14,2023 | 09:10

గ్రామసభలో నేవీ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత అధికారులపై వంకావారిగూడెం, పరిసర గ్రామాల ప్రజలు మండిపాటు ఏజెన్సీలో గిరిజనులను బతకనీయరా అంటూ ఆవేదన ఇప్పటికే…

భూ కేటాయింపుల్లో అవకతవకలు : నాదెండ్ల మనోహర్‌

Dec 14,2023 | 10:04

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం పరిశ్రమల కోసమంటూ కేటాయించిన భూ కేటాయింపుల్లో పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ…

అడవిని వీడి జనారణ్యంలోకి!

Dec 14,2023 | 08:52

పల్లెసీమలో ఏనుగుల కలవరం పంటలు కాపాడుకొనేందుకు రాత్రింబవళ్లు జాగారం అధికారులు, పాలకులపై విమర్శల వెల్లువ ప్రజాశక్తి-వికోట : కీకారణ్యంలో ఉండాల్సిన ఏనుగుల మంద.. ఊళ్లు.. పంటలపై దూసుకొచ్చి…

అబద్ధపు ప్రచారం వద్దు : ప్రిన్సిపల్‌ సెక్రటరీకి అంగన్‌వాడీ సంఘాల లేఖ

Dec 14,2023 | 08:47

ప్రభుత్వ ప్రకటనలో అవాస్తవాలను సరిదిద్దాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై ప్రభుత్వం చేసిన ప్రకటనలో అన్నీ అవాస్తవాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని సమ్మెలో ఉన్న…

15 నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌ ప్రక్రియ

Dec 14,2023 | 08:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ…