రాష్ట్రం

  • Home
  • రాష్ట్రాల హక్కులకై సంఫీుభావ ధర్నా

రాష్ట్రం

రాష్ట్రాల హక్కులకై సంఫీుభావ ధర్నా

Feb 8,2024 | 12:26

ప్రజాశక్తి-విజయవాడ : కేరళ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా, రాష్ట్రాల హక్కులకై సాగుతున్న పోరాటానికి సంఫీుభావంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

Feb 8,2024 | 12:56

హైదరాబాద్‌ : గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశలు రేపటికి వాయిదా పడ్డాయి. దీంతో రేపు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ…

గురుకుల ఉద్యోగాల ఫలితాలు విడుదల

Feb 8,2024 | 11:43

హైదరాబాద్‌ : ఇటీవల గురుకులాల్లో ఖాళీగా ఉన్న 9210 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఉద్యోగాల్లో మహిళలకు…

ఆశాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

Feb 8,2024 | 11:22

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌.బాబురావు ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, సిఐటియు, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టులు చేయ్యడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

ఏపీ బడ్జెట్ – హైలైట్స్

Feb 8,2024 | 12:04

మూడు బిల్లులకి శాసనమండలి ఆమోదం ఆర్జేయూకేటీ విశ్వ విద్యాలయ సవరణ బిల్లు, ఏపీ అసైన్‌ భూముల సవరణ బిల్లు, ప్రభుత్వ సేవలలో నియామకాల క్రమబద్దీకరణ, సిబ్బంది తీరు,…

నేడు రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Feb 8,2024 | 10:45

ప్రజాశక్తి-అమరావతి : హొఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇవాళ్టితో ఓట్ ఆన్…

మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం

Feb 8,2024 | 10:40

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోదరుడు చంద్రశేఖర్ ఈ…

భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 106ను రద్దు

Feb 8,2024 | 09:57

సమ్మెను జయప్రదం చేయండి రవాణా రంగ కార్మికులకు ఎఐఆర్‌టిబ్ల్యుఎఫ్‌ పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రవాణా రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేలా డ్రైవర్లకు కఠిన శిక్షలను అమలు…

భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు డాక్టర్‌ జయగోపాల్‌ కన్నుమూత

Feb 8,2024 | 09:21

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు, అంతర్జాతీయ మానవ హక్కుల నేత, సాంస్కృతిక ఉద్యమకారుడు డాక్టర్‌ జయగోపాల్‌ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా…