రాష్ట్రం

  • Home
  • కొనసాగుతున్న నంది నాటకోత్సవాలు

రాష్ట్రం

కొనసాగుతున్న నంది నాటకోత్సవాలు

Dec 27,2023 | 08:57

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలలో భాగంగా నాలుగో రోజు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు పలు నాటికలను ప్రదర్శించారు. గుంటూరు శ్రీవెంకటేశ్వర…

కోవిడ్‌పై వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 27,2023 | 08:56

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరమని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్‌ కేసులు పెరగడంతో పాటు…

కోవిడ్‌ లక్షణాలతో విశాఖలో మహిళ మృతి

Dec 30,2023 | 14:53

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖలో ఓ మహిళ కోవిడ్‌ పాజిటివ్‌తో మృతి చెందిందన్న వార్త ప్రజలను కలవరపరిచింది. విశాఖ నగరంలోని కంచరపాలేనికి చెందిన మహిళ (51)…

క్రీడా వజ్రాలను తయారు చేస్తాం -‘ఆడుదాం ఆంధ్ర’ ప్రారంభోత్సవంలో జగన్‌

Dec 27,2023 | 08:56

– అందరూ వ్యాయమం చేయాలని పిలుపు ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధిరాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

Dec 27,2023 | 08:51

సింగరేణి : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ బుధవారం ప్రారంభమైంది. 11 డివిజన్‌లలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల…

ఉక్కు అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడి

Dec 26,2023 | 22:23

– స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే దారులన్నీ దిగ్బంధం ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ ఉక్కును ప్రయివేటుపరం చేయాలన్న కుట్రతో జిందాల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, నూతన…

 గౌరవ వేతనం వద్దు – కనీస వేతనాలు అమలు చేయండి

Dec 26,2023 | 21:48

– కంచాలను మోగిస్తూ అంగన్‌వాడీల నిరసన ప్రజాశక్తి – యంత్రాంగం: గౌరవ వేతనం మాకొద్దు.. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె శిబిరాల వద్ద…

సమ్మెలోకి మున్సిపల్‌ కార్మికులు

Dec 26,2023 | 22:57

-పనిముట్లతో ర్యాలీలు -ఎక్కడకక్కడ నిరసనలు ప్రజాశక్తి- యంత్రాంగం :మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌…

అమరావతి రైతులను నమ్మించి రోడ్డున పడేశారు: ప్రత్తిపాటి

Dec 26,2023 | 16:56

చిలకలూరిపేట: నమ్మక ద్రోహం చేయడం, వాడుకొని వదిలేయడం ఏపీ సీఎం జగన్‌ నైజం అని టిడిపి సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను…