రాష్ట్రం

  • Home
  • అప్పన్న స్వామిని దర్శించుకున్న లోకేష్ 

రాష్ట్రం

అప్పన్న స్వామిని దర్శించుకున్న లోకేష్ 

Feb 18,2024 | 12:01

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక…

ఎడెక్స్‌ ఒప్పందం రద్దు చేయాలి

Feb 18,2024 | 11:32

 ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉన్నత విద్యలో ఆన్‌లైన్‌ కోర్సులు అందించేందుకు ఎడెక్స్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌…

పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. క్రిమినల్‌ కేసు నమోదు

Feb 18,2024 | 11:22

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌పై గుంటూరులో క్రిమినల్‌ కేసు నమోదైంది. దీంతో, కోర్టు ఎదుట హాజరు కావాలని జిల్లా జడ్జి శరత్‌బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల…

తెలంగాణలో భారీ డీఎస్పీలు బదిలీ

Feb 18,2024 | 12:03

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయగా.. తాజాగా పోలీస్…

జగన్‌ పాలనకు చరమగీతం 

Feb 18,2024 | 10:57

శంఖారావం సభల్లో నారా లోకేష్‌ ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని, త్వరలోనే ఆ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని టిడిపి జాతీయ…

సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ

Feb 18,2024 | 09:59

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు బకాయిలు, ఒపిఎస్‌ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయల ఆందోళన ప్రజాశక్తి- యంత్రాంగం : ఉద్యోగ, ఉపాధ్యాయలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జెఎసి…

అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి 

Feb 18,2024 | 09:52

విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ ప్రజాశక్తి- మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో…

ఏం సాధించారని ‘సిద్ధం’ సభ 

Feb 18,2024 | 09:50

సిఎం జగన్‌కు రఘువీరా సూటిప్రశ్న ప్రజాశక్తి-మడకశిర : ఐదేళ్లలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏం సాధించారని సిఎం జగన్‌ రాప్తాడులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారని సిడబ్ల్యుసి మెంబర్‌…

వందేళ్ల ప్రాజెక్టు.. మూడేళ్లలోనే కుంగింది 

Feb 18,2024 | 09:02

డిజైన్‌, నాణ్యత లోపం, అవినీతే కారణం  నీటిపారుదలపై తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : వందేళ్లు సేవలందించాల్సిన మేడిగడ్డ ప్రాజెక్టు గత…