నేడు సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు రద్దు
సికింద్రాబాద్: సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుతోపాటు…
సికింద్రాబాద్: సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుతోపాటు…
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 15 గంటల్లో సర్వదర్శనం…
హనుమకొండ: ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందిన విషాద సంఘటన హనుమకొండ జిల్లా భీమారంలోని శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి…
అమరావతి:మార్చి 17వ తేదీన చిలకలూరిపేట వేదికగా ఉమ్మడిగా టీడీపీ- జనసేన మరో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.. అయితే, చిలకలూరిపేట సభకు బస్సులు అద్దెకు ఇవ్వాలంటూ టీడీపీ…
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో జెవివి రాష్ట్ర కన్వీనర్ నిర్మల పిలుపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సాధించుకున్న మహిళా హక్కులపై నేడు ప్రపంచ వ్యాప్తంగా దాడి జరుగుతున్నదనీ,…
నిజామాబాద్: నిజామాబాద్ లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రముఖ దైవ క్షేత్రం శంభునిగుడి ఆలయం వద్ద అహ్మద్ ఎస్టేట్ అనే భవనంలో ప్రమాదవశాత్తు కరెంటు…
విజయవాడ : నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని … తాడేపల్లిలోని ప్రజాశక్తి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు, మహిళలకు…
తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, ప్రారంభోత్సవాలు ఉండటంతో.. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులపాటు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల…
బాబు, పవన్ల ఢిల్లీ పర్యటన మతలబు ఏమిటి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బి జెపి నుంచి పిలుపు రాగానే వాయువేగంతో ఢిల్లీకి వెళ్లిన తెలుగుదేశం- జనసేన నేతలు…