రాష్ట్రం

  • Home
  • లండన్‌ పర్యటనలో సిఎం రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రం

లండన్‌ పర్యటనలో సిఎం రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

Jan 20,2024 | 13:44

తెలంగాణ : లండన్‌ పర్యటనలో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించి ఎద్దేవా చేశారు. లండన్‌…

మెరుగుపడుతున్న తమ్మినేని ఆరోగ్యం

Jan 20,2024 | 14:25

తెలంగాణ : ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెండు రోజుల క్రితం వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారు.…

మూడు రోజులుగా సెల్‌ టవర్‌పై నిరసన..!

Jan 20,2024 | 13:12

ప్రజాశక్తి-భీమవరం రూరల్‌(పశ్చిమగోదావరి) : తన డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే.. కిందకు దిగుతాను అంటూ.. ఓ వ్యక్తి మూడు రోజులుగా సెల్‌ టవర్‌పై ఉండి నిరసన తెలుపుతున్నాడు. ఈ…

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం(లైవ్)

Jan 20,2024 | 12:47

ప్రజాశక్తి-విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లోశనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ…

హైదరాబాద్‌లో 39 మంది ఈవ్‌ టీజర్లు అరెస్ట్‌

Jan 20,2024 | 12:35

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ నాంపల్లి, చార్మినార్‌, అప్జల్‌గంజ్‌ బస్టాప్‌, కైట్‌ ఫెస్టివల్‌ సందర్భంగా పరేడ్‌…

గుండెపోటుతో ఓయూలో విద్యార్థి మృతి

Jan 20,2024 | 12:22

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందాడు. చిరంజీవి అనే విద్యార్థి ఓయూ కామర్స్‌లో ఎంకామ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం ఓయూ…

వింగ్స్‌ ఇండియా 2024 ప్రదర్శన – సందర్శకుల సందడి

Jan 20,2024 | 12:00

బేగంపేట (తెలంగాణ) : హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్‌ ఇండియా – 2024 ప్రదర్శనకు మూడో రోజు సందర్శకులను అనుమతించడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. మొదటి…

తెలంగాణలో దారుణం.. తల్లి లేని సమయంలో కూతురిపై అత్యాచారం

Jan 20,2024 | 11:12

హైదరాబాద్‌ : తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై తాపీ మేస్త్రీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి…

‘స్టార్’ రేటింగ్తోనే కొత్త పంపుసెట్లు

Jan 20,2024 | 13:28

• విద్యుత్ ఆదాపై ఇంధనశాఖ నిర్ణయం ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : మున్సిపాల్టీలు, అమరావతి పంచాయతీల్లో వినియోగించే తాగునీటి పంపుసెట్లను ఇకపై అత్యంత నాణ్యత కలిగిన వాటినే…