రాష్ట్రం

  • Home
  • ఆర్మీ ఉద్యోగి అదృశ్యం

రాష్ట్రం

ఆర్మీ ఉద్యోగి అదృశ్యం

Jan 18,2024 | 09:09

ప్రజాశక్తి-కొమరోలు (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యమైన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు…

‘బుల్లెట్‌’ ట్రైన్‌ రానుంది..! 

Jan 18,2024 | 10:30

చెన్నయ్-మైసూర్‌ దూరం తగ్గనుంది  ప్రత్యేక రైల్వేట్రాక్‌కు భూసేకరణ  పనులు చేపట్టేలా ఎల్‌అండ్‌ టి యత్నం ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా రైల్వే పరంగా…

జూన్‌లో పెంచుతాం… ఎంత అనేది చెప్పలేం 

Jan 18,2024 | 08:36

‘ప్రజాశక్తి’తో మంత్రి బొత్స ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : అంగన్‌వాడీలకు వచ్చే జూన్‌లో వేతనం పెంచుతామని, అయితే, ఎంత పెంచుతామనేది చెప్పబోమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…

షోకాజ్‌ నోటీసులతో భయపెట్టలేరు

Jan 18,2024 | 08:33

అధికారులకు వివరణ ఇచ్చిన అంగన్‌వాడీలు  రాష్ట్ర వ్యాప్తంగా 37వ రోజుకు చేరిన సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం: పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని…

నాలుగో జాబితాపై కసరత్తు 

Jan 18,2024 | 08:01

తాడేపల్లికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బరిలో వుండే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో…

‘నిరవధిక’ దీక్షలు ప్రారంభం 

Jan 18,2024 | 13:28

శిబిరాన్ని ప్రారంభించిన ఎంఎల్‌సి లక్ష్మణరావు  ప్రభుత్వం మొండి పట్టువైఖరి వీడాలని హితవు దీక్షలలో 15 మంది అంగన్‌వాడీ నేతలు పలు సంఘాల మద్దతు ప్రజాశక్తి – అమరావతి…

వాల్తేర్‌ డివిజన్‌కు 5 సమర్ధత అవార్డులు

Jan 17,2024 | 21:43

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం): ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఆధ్వర్యాన బుధవారం భువనేశ్వర్‌లో నిర్వహించిన 68వ రైల్వే వీక్‌ అవార్డుల కార్యక్రమంలో వాల్తేర్‌ డివిజన్‌ బృందం ఐదు…

పేదల ఆశాజ్యోతి జ్యోతిబసు

Jan 18,2024 | 10:33

వర్థంతి సభలో వక్తలు ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖ), అనకాపల్లి :పశ్చిమబెంగాల్‌ మాజీ సిఎం, సిపిఎం మొదటితరం నాయకుల్లో ఒకరైన జ్యోతిబసు పేదల ఆశాజ్యోతి అని వక్తలు…

సంక్రాంతి సెలవులు పొడిగింపు

Jan 17,2024 | 21:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 18వ తేదీతో ముగిసిన సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ…