విజ్ఞాన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25 ప్రజాశక్తి-గుంటూరు:విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 2024ా25 సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని వర్సిటీలో బిటెక్, బిఫార్మసీ,…
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25 ప్రజాశక్తి-గుంటూరు:విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 2024ా25 సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని వర్సిటీలో బిటెక్, బిఫార్మసీ,…
కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం వినూత్న ధర్నా. ప్రజాశక్తి-అనంతపురం : పంటనష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని, వాస్తవ సాగులో ఉన్న కౌలు…
అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో విద్యార్థులంతా కోలు కుంటున్నారు. జిల్లాలోని…
హైదరాబాద్: కూకట్ పల్లి లో పని చేస్తున్న ఓ డాక్టర్ కొండాపూర్ లో నివసిస్తున్నాడు. అతనికి పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో టెలిగ్రామ్ లో గుర్తు…
ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ తూర్పులో 15ఏళ్ల బాలిక ఉరివేసుకుని మృతి చెందింది. ప్రేమ వ్యవహారంగా పోలీసులు భావిస్తున్నారు. కోనసీమ జిల్లా…
సీపీఎం నగర కార్యదర్శి డిమాండ్ 25న మున్సిపల్ అఫీస్ వద్ధ ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బొగ్గుల దిబ్బ దళితుల ఇళ్లు తొలగించిన చోటే ఇల్లు నిర్మించి…
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: నీటిపై ఎలాంటి చలనం లేకుండా నాలుగు గంటలపాటు ఉంటూ ఇండియా బుక్ రికార్డును చిత్తూరుకు చెందిన యువకుడు విశాక్ సొంతం చేసుకున్నాడు. దేశ విదేశాల్లో…
చౌటుప్పల్: కాంగ్రెస్కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన…